పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ,…
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా శేరి అనంత్ రెడ్డి

ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా శేరి అనంత్ రెడ్డి

ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన శేరి అనంత్ రెడ్డి నియమితులయ్యారు. చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్.. అనంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ పార్టీలో…
వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి

వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి

కోవూరు మండలం ఇనమడుగు గ్రామం టిడిపి ఎంపీటీసీ సునీల్ రెడ్డి మరియు ఆయన సోదరుడు సుధాకర్ రెడ్డి శాలువా కప్పి బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని కలవడం జరిగింది కోవూరు నియోజకవర్గ టిడిపి గెలుపు…
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం….

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం….

దేశంలో అత్యంత శక్తివతమైన వ్యక్తుల జాబితా లో రేవంత్ రెడ్డి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో 100 మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితా విడుదల చేసిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్. జాబితాలో…
పలు వివాహ వేడుకలకు హాజరైన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి

పలు వివాహ వేడుకలకు హాజరైన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి

సినీ నటులు పూరెల్లి రమణారెడ్డి సోదరులు కేశవరం గ్రామానికి చెందిన గోనె రవీందర్ రెడ్డి కుమార్తె సౌమ్య వివాహము గణపతితో అలియాబాద్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించారు తూంకుంట మున్సిపల్ నకు చెందిన మునిగొండ అశోక్ కుమార్తె…
ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి రాజీనామా

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి రాజీనామా

పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాగుంట… గత కొద్ది కాలంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్న మాగుంట.. మార్చి 3న చంద్రబాబు నాయుడు ను కలిసే అవకాశం
శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. వైస్ ఎంపీపీ, టంగుటూరి ఎంపిటిసి ఇద్దరు మరణించగా, 11మంది ఎంపిటిసి…
శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేవెళ్ల డిఎల్ పిఓ సతీష్ చేతుల మీదుగా వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ…
సచివాలయంలో hmda పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

సచివాలయంలో hmda పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించనున్న సీఎం.. ఎల్ఆర్ఎస్ పై గైడ్ లైన్స్, భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలపై సీఎం సమీక్ష. సమీక్ష అనంతరం మధ్యాహ్నం రెండు గ్యారెంటీ లను సచివాలయంలో ప్రారంభించనున్న సీఎం. 500 గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్.. అనంతరం…
మద్యపాననిషేధంపై మాట తప్పిన మడమ తిప్పిన వ్యక్తి వైస్ జగన్మోహన్ రెడ్డి..

మద్యపాననిషేధంపై మాట తప్పిన మడమ తిప్పిన వ్యక్తి వైస్ జగన్మోహన్ రెడ్డి..

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య .. నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య పూర్తిగా మద్యపానం చేసి ఓట్లు అడుగుతాను అన్న జగన్మోహన్ రెడ్డి అసత్య మాటలను ఖండిస్తూ వారి…
కాంగ్రెస్ సేవాదళ్ నియామకపత్రాలు అందజేసిన హన్మంత్ రెడ్డి ||

కాంగ్రెస్ సేవాదళ్ నియామకపత్రాలు అందజేసిన హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రతిపాదించి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు షఫియుద్దీన్ ఆమోదించి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షలు మిద్దెల జితేందర్ * నియమించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులకు నియామక…
దినేష్ రెడ్డి సమక్షంలో 40 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి

దినేష్ రెడ్డి సమక్షంలో 40 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి

వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి మౌలిక సదుపాయాలు కరువు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయం 111వ రోజు “ప్రతి అడుగు ప్రజల కోసం” పాదయాత్రలో భాగంగా కోవూరు మండలం మసీద్…
కుప్పం పర్యటన నిమ్మితం విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

కుప్పం పర్యటన నిమ్మితం విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

కుప్పం పర్యటన నిమ్మితం విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి తిరుపతి విమానాశ్రయం లో స్వాగతం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి
కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం

కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం

కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : ఈ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధిని గమనించండి, మెట్రో నగరాలతో పోటీపడేలా మాస్టర్ ప్లాన్…
ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ..

ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ..

తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌లకు ధరణిలో తప్పులు సరిదిద్దే అధికారాలపై చర్చ.. ధరణి వెబ్‌సైట్‌ ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం.. ధరణి అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం
మేడారం మహా జాతర ను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మేడారం మహా జాతర ను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా: మేడారం మహా జాతరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దర్శించు కున్నారని, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క తెలిపారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో…
శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ప్రజల మనిషి రాజన్న తో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది చౌటుప్పల పట్టణ కేంద్రంలోనిశ్రీ సీతారామచంద్రస్వామినూతన చైర్మన్ మరియు కమిటీ సభ్యులుమునుగోడు అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు కోమటిరెడ్డి…
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్‌ హుస్సేన్‌ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో…
కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…
పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందించిన పల్నాడు జిల్లా దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి ఎం సుధాకర్ రావు . ఎం సుధాకర్ రావు ఒంగోలు పిటిసి లో డీఎస్పీ గా…
ఎపిసిసి చీఫ్ షర్మిల రెడ్డి కామెంట్స్

ఎపిసిసి చీఫ్ షర్మిల రెడ్డి కామెంట్స్

ఆంద్రప్రదేశ్ ఉధ్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంద్రప్రదేశ్ కు రాజధాని, రైతులకు నష్ట పరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాక్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వంకు కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్ట్ లపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో…
శంకర్‌పల్లి లో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. ధర్మన్నవెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిక

శంకర్‌పల్లి లో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. ధర్మన్నవెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిక

శంకర్‌పల్లి మండల మరియు మున్సిపాలిటీలోబిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ధర్మన్న వెంకట్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్…
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన చీమల వెంకటేశ్వర్లు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన చీమల వెంకటేశ్వర్లు

సాక్షిత *హైదరాబాద్డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంతెలంగాణ రాష్ట రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని సచివాలయం నందు మర్యాద పూర్వకంగా కలిసి ఇల్లందు నియోజకవర్గం స్ధానిక పరిస్ధితులను గురించి వివరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమల వెంకటేశ్వర్లు
ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి

ఉదయగిరి లోని ఎం.జి.ఆర్ వ్యవసాయ కళాశాలలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా మేకపాటి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మంత్రి కాకాణి" "సాక్షిత : మేకపాటి గౌతమ్ రెడ్డి మన మధ్య లేకపోయినా ప్రజల…
ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

సాక్షిత హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్…
వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి ని కలిసిన శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి ని కలిసిన శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

శంకర్‌పల్లి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత రెడ్డిని, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి లను నగరంలోని వారి నివాసంలో శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో…
కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతుంది: MLC మహేందర్ రెడ్డి

కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతుంది: MLC మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ZP చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని నగరంలోని ఆమె నివాసంలో శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ…
మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో ఆరుగురికి అవకాశం ఉన్నట్లు…
ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి  పాల్గొనడం జరిగింది.

ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

అశోక్ నగర్ స్థానికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. గత మూడు దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని కేవలం రెండున్నర ఏళ్ళలోనే చేసి చూపించాను అని గర్వంగా చెప్పగలను. ఒకటి…
తిరుపతి అభివృద్దితోబాటు ఆధ్యాత్మికంగ ముందుకెలుతున్నది : టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి అభివృద్దితోబాటు ఆధ్యాత్మికంగ ముందుకెలుతున్నది : టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి

తిరుపతిలో ఓక వైపు అభివృద్ది దిశగా, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెల్లుతున్నదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టవిటీ…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.…
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

https://youtu.be/PWFIc5uVGp4 కోవూరు మండలంలోని PVR కల్యాణ మండపం నందు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యులునలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి