పటేల్ రమేష్ రెడ్డి కి అభినందనల వెల్లువ.

Spread the love

పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు అన్నివర్గాల ప్రజలు శ్రపటేల్ రమేష్ రెడ్డి గ నివాసంలో ఆయనను కలిసి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పచెప్పడం సంతోషంగా ఉందని పటేల్ రమేష్ రెడ్డి తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page