• ఏప్రిల్ 7, 2025
  • 0 Comments
అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఏఎంసి చైర్మన్

అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఏఎంసి చైర్మన్ ధర్మారం, : మండలంలోని రామయ్యపల్లె గ్రామంలో ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామ శాఖ అధ్యక్షులు కోటా మహేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

  • ఏప్రిల్ 7, 2025
  • 0 Comments
శ్రీరామనవమి సందర్భంగా సిలార్ పల్లిలో శ్రీరామదాసు నాటక ప్రదర్శన

శ్రీరామనవమి సందర్భంగా సిలార్ పల్లిలో శ్రీరామదాసు నాటక ప్రదర్శన నాగర్ కర్నూల్ జిల్లా సాక్షిత ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లాకల్వకుర్తి మున్సిపల్ 6 వ వార్డ్ సిల్లారపల్లిలో శ్రీరామదాసు వీధి నాటకం నిర్వహించిన గ్రామస్తులు. అంతరించిపోతున్నటువంటి వీధి నాటకాలను మళ్లీ ప్రోత్సహిస్తూ…

  • ఏప్రిల్ 7, 2025
  • 0 Comments
TTDకి రూ. కోటి విరాళం

TTDకి రూ. కోటి విరాళం TTDకి రూ. కోటి విరాళంతిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు భక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు మొత్తం రూ.80 లక్షల విరాళంగా…

  • ఏప్రిల్ 7, 2025
  • 0 Comments
కమిటీ చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం

పటాన్చెరు నియోజకవర్గంలో ఈరోజు ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TGIIC నిర్మల జగ్గారెడ్డి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ దంపతుల సమక్షంలో సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ…

  • ఏప్రిల్ 7, 2025
  • 0 Comments
మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్

మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈ మేరకు సంస్థ ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ…

  • ఏప్రిల్ 7, 2025
  • 0 Comments
గాల్లో ప్రయాణికురాలు మృతి..

గాల్లో ప్రయాణికురాలు మృతి.. విమానం అత్యవసర ల్యాండింగ్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌ముంబై నుండి వారణాసికి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సుశీలాదేవి(89) అనే మహిళ గాల్లో అనారోగ్యానికి గురికావడంతో, విమానాన్ని ఛత్రపతి సంభాజీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆదివారం రాత్రి…

Other Story

You cannot copy content of this page