• మార్చి 25, 2025
  • 0 Comments
పట్టణంలో రు.1.2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

పట్టణంలో రు.1.2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి .. వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని 32,31,23 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు శంకుస్థాపన…

  • మార్చి 25, 2025
  • 0 Comments
గుంటూరు మిర్చి యార్డులో రైతుల ధర్నా

గుంటూరు మిర్చి యార్డులో రైతుల ధర్నా ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించి మమ్మల్ని ఆదుకోవాలి అని గుంటూరు లో మిర్చి రైతులు పెద్ద ఎత్తున ధర్నా కు దిగారు..దాదాపు 5 KM వరకు నిలిచిపోయిన వాహనాలు.

  • మార్చి 25, 2025
  • 0 Comments
‘నా కొడుకు చంపాలని చూస్తున్నాడు

సాక్షిత చిలకలూరిపేట:ఆస్తిరాయించుకొని నా కొడుకు నన్ను చంపాలనుకుంటున్నాడని చిలకలూరిపేటకు చెందిన సయ్యద్ కరిమూన్, బొప్పుడి బాపట్ల SP వద్ద వాపోయారు. ‘నాకు ఇద్దరు మగపిల్లలు, ఒకమ్మాయి. పెద్ద కొడుకు చనిపోయాడు. నా చిన్నకొడుకు, కోడలు ఆస్తీ మొత్తం తీసుకుని నన్ను, నా…

  • మార్చి 25, 2025
  • 0 Comments
స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్: ఏపీ సీఎం

స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్: ఏపీ సీఎం ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలల్లో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు,మంచినీటిని నిత్యం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ‘ఉపాధి హామీ కూలీలు ఉ.6 నుంచి…

  • మార్చి 24, 2025
  • 0 Comments
భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తుల తో వాహనాల రాకపోకలకు అంతరాయం

భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తుల తో వాహనాల రాకపోకలకు అంతరాయం. కమిషనర్ ఎన్.మౌర్య నగరంలోని తిరుమల బైపాస్ రోడ్డు లోని 47 వ నంబర్ పిల్లర్ వద్ద భూగర్భ డ్రైనేజీ కాలువ మరమ్మత్తులు చేయనుండడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుందని నగరపాలక…

You cannot copy content of this page