ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీభారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి.…
PARIS పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు
PARIS పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు స్పోర్ట్స్ : విశ్వ క్రీడా సంబురానికి వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ ఈ సారి మూడేళ్లకే వచ్చాయి. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో…
TRUMP ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత
TRUMP ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్నకు మెటా గుడ్ న్యూస్ చెప్పింది. ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మెటా తెలిపింది.…
Russia రష్యా భారతీయ సైనికులకు విముక్తి
Russia రష్యా భారతీయ సైనికులకు విముక్తి హైదరాబాద్ :భారత్కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధు లకు వెనక్కి రప్పిస్తామని,…
russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ
russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ న్యూ ఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు చేరుకున్నారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షులు పుతిన్తో కలిసి మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే ప్రాధాన్యం ఉండనున్నట్లు…
britain బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి
britain బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి బ్రిటన్ ఎన్నికల్లో 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (326)ను దాటి ఇప్పటికే 364 సీట్లను కైవసం చేసుకుంది. రిషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్…
indians USలో బిలియన్ డాలర్ల స్కాంలో భారతీయులకు జైలు
indians US లో బిలియన్ డాలర్ల స్కాంలో భారతీయులకు జైలుఅమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్ డాలర్ల స్కామ్కు పాల్పడినట్లు తేలడంతో జైలు శిక్ష విధించారు. ఔట్కమ్ హెల్త్ కో ఫౌండర్స్ రిషి షాకు ఏడున్నరేళ్ల జైలు శిక్ష, శ్రద్ధాకు మూడేళ్ల…
హిమాలయాలపై భారీ మెరుపులు.. పిక్స్ షేర్ చేసిన నాసా సంస్థ
హిమాలయాలపై భారీ మెరుపులు.. పిక్స్ షేర్ చేసిన నాసా సంస్థ హిమాలయాలపై భారీ మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్గా పిలిచే ఆ మెరుపుల్ని నాసాకు చెందిన ఆస్ట్రానమీ శాఖ రిలీజ్ చేసింది. చైనా, భూటాన్ వద్ద ఉన్న హిమాలయాలపై పిడుగులు పడ్డాయి.…
గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా
Good News America గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..!అమెరికా పౌరసత్వం పొందిన వలస జీవులకుఅక్కడి ప్రభుత్వం గొప్ప సడలింపు ఇవ్వబోతోంది.సరైన ధృవీకరణ పత్రాలు లేని జీవితభాగస్వాములకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్)కల్పించే ప్రక్రియను సులభతరం చేయబోతోంది. ఈమేరకు అధ్యక్షుడు జో…
గ్రీస్లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు
Paris Olympics-2024 torch was lit on which day in Greece గ్రీస్లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు? గ్రీస్లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు?తొలి ఒలింపిక్స్ను ప్రారంభించిన గ్రీస్లోని ప్రాచీన…