పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ బద్ధ శత్రువుల మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి మధ్య పొలిటికల్ ఫైట్ కాక…
గడపగడపన ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు కి మద్దతుగా జిన్నారం, పెద్దమ్మగూడ గ్రామపంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జిన్నారం మండల…
కేరళలోని వాయనాడ్లో వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్ (20) ఫిబ్రవరి 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు 29…
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారంలోని తన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు కాలనీల్లో నెలకొన్న సమస్యలు…
పొత్తు పార్టీలను ప్రజలు నమ్మడం లేదు….. ప్రజల నమ్మకం జగన్…. జగనన్నను ఒంటరిగా ఎదుర్కోలేక… కూటమి పేరుతో కుయుక్తులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …. నందిగామలో గత ఐదేళ్ల తెలుగుదేశం హయాం అవినీతి కేరాఫ్ అడ్రస్…..…
22 వ డివిజన్ లో జానీ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి,పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి విడదల రజిని ,స్థానిక కార్పొరేటర్ గేదెల రమేష్ ,చంద్రగిరి ధీరజ్…
నందిగామ పట్టణం ఐదో డివిజన్ పరిధిలో ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య విస్తృత ప్రచారం ప్రారంభం ఎన్నికల సమరంలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పని చేస్తుండగా.. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అవినీతి, అరాచక…
తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు…
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్…
చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్గా ఉన్న హైదరాబాద్లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. ఆయన విదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను…