sakshitha classified web adds
sakshitha classified web adds with photo 2000/- JOB VACANCIES ,PLACEMENTS,RECRUITMENT ADDSVehicles sales addsHouse, plot, shops, apartment & commercial spaces – sales or rent addsMarriage adds, Birthday addsMatrimonial adds…. Etc we…
మల్లికార్జున స్వామి ఆలయం వద్ద కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన కమిటీ సభ్యులు…
మల్లికార్జున స్వామి ఆలయం వద్ద కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన కమిటీ సభ్యులు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల మల్లికార్జున స్వామి ఆలయం వద్ద కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ…
కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయం…
కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయం… రూ.18 లక్షలతో డ్రైనేజీ అభివృద్ధికి కృషి చేసిన సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ సంఘం సభ్యులు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని సూరారం గణేష్ ఎంక్లేవ్ కు చెందిన సంక్షేమ సంఘం…
మేడ్చల్ జిల్లా కీసరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు
మేడ్చల్ జిల్లా కీసరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మేడ్చల్ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్ మరియు దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి . ఈ కార్యక్రమంలో AGP మేడ్చల్…
మీతో నేను కార్యక్రమంలో పీలారం గ్రామంలో పర్యటించిన సమయంలో గ్రామంలో పశువుల స్టాండ్
మీతో నేను కార్యక్రమంలో పీలారం గ్రామంలో పర్యటించిన సమయంలో గ్రామంలో పశువుల స్టాండ్ ను బిగించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి తెలపడంతో, శాసనసభ్యులు ఆదేశాల మేరకు పశువుల వైద్యానికి సంబంధించిన స్టాండు ను బిగించడం జరిగింది.
గ్రీన్ఇండియా చాలెంజ్
గ్రీన్ఇండియా చాలెంజ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్క నాటిన సింగర్ సునీత.. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడంసంతోషంగా…
గవర్నర్ సై ని కలిసిన బిజెపి నేతలు వివేక్ వెంకటస్వామి
గవర్నర్ సై ని కలిసిన బిజెపి నేతలు వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం కోయపోచగూడెం కు చెందిన గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను టైగర్ జోన్ గా ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం గుంజుకుని తెలంగాణ ఆవిర్భావ…
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 2వ వార్డు ఆటోనగర్ లోని పూలవానిగుంట, గొల్లవానిగుంట ప్రాంతాలలో పర్యటించిన శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ శిరీష , డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , ముద్ర…
చిన్న పిల్లల అధార్ ను బయోమెట్రిక్ అప్ డేషన్ చేసుకోండి – అదనపు కమిషనర్ సునీత
చిన్న పిల్లల అధార్ ను బయోమెట్రిక్ అప్ డేషన్ చేసుకోండి – అదనపు కమిషనర్ సునీత తిరుపతి చిన్న పిల్లల ఆధార్ కార్డులను బయోమెట్రిక్ అప్ డేషన్ చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సునీత మంగళవారం ఓక ప్రకటనలో…