చదువుకోవాలని ఉందా..?

చదువుకోవాలని ఉందా..? చర్లపల్లిలో జోరువానలో కూలీగా మారిన బాలికను చూసి ఆగిన బండి సంజయ్ కరీంనగర్: వెంటనే హాస్టల్ లో చేర్పించి చదివిస్తానని హామీ..కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొప్పదండి…

పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం..నెట్టింట తీవ్ర చర్చ

పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం..నెట్టింట తీవ్ర చర్చ. క్రీడా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నపారిస్ ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం (జులై 26) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ…

రౌడీయిజంపై చట్టం ఉక్కుపాదం మోపుతుంది

రౌడీయిజంపై చట్టం ఉక్కుపాదం మోపుతుంది తెనాలి పోలీసు డివిజన్లో రౌడీయిజంపై ఉక్కుపాదంతో అణచనున్నామని తెనాలి SDPO రమేష్ అన్నారు. 3 వపట్టణ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్తమాన సమాజంలో సామాన్యునిపై నిర్భంధించే రౌడీలపట్ల చట్టం ఉపేక్షించదని తమ IG…

గంజాయి మత్తులో ఎల్‌ఎల్‌బి విద్యార్థినిపై అత్యాచారం

గంజాయి మత్తులో ఎల్‌ఎల్‌బి విద్యార్థినిపై అత్యాచారం అత్యాచారాన్ని వీడియో తీసిన ఉత్తమ భార్య తిరుపతి జిల్లా:స్నేహితురాలైన విద్యార్థినిపై భర్తతో అత్యాచారం చేయించి అనంతరం భార్య వీడియో లు తీసి ఆమెను వేధించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన…

జింక పిల్లను కాపాడిన అటవీ అధికారులు

మంచిర్యాల జిల్లా:జన్నారం మండలం, తాళ్ల పేట అటవీ రేంజ్ తపాలా పూర్ సెక్షన్ అడవుల్లో ఉదయం వరద కాలువలో జింకపిల్ల పడి కొట్టుకుపోతుండగా, ఆ జంకపిల్ల వరద కాలువలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, అటుగా వెళ్లిన అటవీ అధికారులు దానిని కాల్వ…

భద్రాచలం గోదావరి మహోగ్రరూపం:మూడో ప్రమాద హెచ్చరిక జారీ?

భద్రాది జిల్లా గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరదలతో ఉరకలేస్తున్న గోదావరి భద్రాచలం దగ్గర ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గంటగంటకూ పెరుగుతున్న ఉధృతితో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 52.7 అడుగులకు చేరింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. నదిలో…

8 కోట్ల నిధుల కోసం శాసన సభ్యుల కి తీర్మానంతో లెటర్ పంపండి

8 కోట్ల నిధుల కోసం శాసన సభ్యుల కి తీర్మానంతో లెటర్ పంపండి.8వ, వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి. తై బజర్ వసూళ్లను నిలుపు దల చేసినందున శాసన సభ్యులకు 8 కోట్ల నిధులను కోరుతూ తీర్మానం చేసి లేఖ రాయండి…

2024 ఒలింపిక్స్‌ బరిలో బిహార్‌ ఎమ్మెల్యే

2024 ఒలింపిక్స్‌ బరిలో:బిహార్‌ ఎమ్మెల్యే హైదరాబాద్:పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడాపోటీలు అట్టహసంగా ఆరంభమయ్యాయి. మనదేశం తరుపున 117 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా వారిలో బిహార్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. బీహార్ లోని జముయ్ శాసనసభ్యురాలిగా ఎంపిక కాకముందే శ్రేయసి సింగ్ షూటింగ్…

తల్లి పార్ధివ దేహాన్ని స్వచ్చందంగా మెడికల్ కళాశాల కు

తల్లి పార్ధివ దేహాన్ని స్వచ్చందంగా మెడికల్ కళాశాల కు అప్పగించిన ప్రగతి నగర్ మాజీ సర్పంచ్ సాక్షిత కుత్బుల్లాపూర్:హైదరాబాదులోని ప్రగతి నగర్ వాస్తవ్యులు, ప్రగతి నగర్ మాజీ సర్పంచ్ దుబ్బాక దయాకర్ రెడ్డి, వారి సోదరి కుకునూరు సరళ మరియు ఇతర…

బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు: రాచకొండ సిపీ

బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు: రాచకొండ సిపీ హైదరాబాద్:హైదరాబాద్ లో రేపు ఎల్లుండి నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భం గా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కోరారు. ప్రజల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు…

You cannot copy content of this page