ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి..తెరుచుకున్న ఖమ్మం మధ్య గేటు
ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి..తెరుచుకున్న ఖమ్మం మధ్య గేటు దీర్ఘకాలంగా మూత పడ్డ ఖమ్మం రైల్వే మధ్య గేటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవతో ఎట్టకేలకు తెరుచుకుంది. నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలను పునరుద్ధరించడంతో గాంధీ చౌక్, కమాన్ బజార్…