విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర…

నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసు

నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసు నాసిరకం రోడ్ల నిర్మాణాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించాలి.. రోడ్డు కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, సంబంధిత రాయితీదారులను ఇందుకు బాధ్యులను చేసి వారిని జైలుకు పంపించాలి – కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్…

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..…

ఆటగాళ్లపై నిబంధనలు విధించిన బీసీసీఐ

ఆటగాళ్లపై నిబంధనలు విధించిన బీసీసీఐ ఇటీవల టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన దృష్ట్యా బీసీసీఐ ఆటగాళ్లపై నిబంధనలు విధించింది. ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు, సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే దేశవాళీలో ఆడటం తప్పనిసరని పేర్కొంది. కుటుంబ సభ్యులను వెంటతీసుకొచ్చే విషయంలో కోచ్,…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి! ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్‌కౌంటర్‌లో ముందుగా నలుగురు…

మహాకుంభమేళా.. రాత్రి వేళ ఇలా

మహాకుంభమేళా.. రాత్రి వేళ ఇలా పగలంతా భక్తులతో నిండిపోతున్న ప్రయాగ్ రాజ్ రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో విరాజిల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు . రంగు రంగుల బల్బుల వెలుగుల్లో త్రివేణీ సంగమం భువిపై వెలసిన స్వర్గంలా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.…

మదురై అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు

చెన్నై: మదురై అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు.. పాల్గొన్న వెయ్యి ఎద్దులు, 600 మంది యువకులు.. గెలిచిన యువకుడికి కారు, ట్రాక్టర్‌, ఆటో బహుమతి.. 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత.. రెండు రోజుల్లో జరిగిన పోటీల్లో ఒకరు మృతి.. వంద…

గుండెపోటుతో యంగ్ హీరో మృతి!

గుండెపోటుతో యంగ్ హీరో మృతి! ప్రముఖ భోజ్‌పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో కన్నుమూ శారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే అతను గుండెపోటుతో కుప్పకూలాడు. సుదీప్ కేవలం నటుడే కాదు. అభిరుచిగల నిర్మాత కూడా.…

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి.

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి. ముంబైలోని నివాసంలో కత్తితో దాడిచేసిన దుండగుడు. సైఫ్‌ అలీఖాన్‌కు తీవ్ర గాయాలు ముంబై లీలావతి ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స.

ఘోరం..ఘోరం

ఘోరం..ఘోరం… చంపి, గుండెను బయటకు తీశారు! ఛత్తీస్గఢ్లో జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ ను అత్యంత ఘోరంగా చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అతడిని చంపి గుండె ను బయటకు తీశారని, కాలేయం 4 ముక్కలైందని గుర్తించారు. పక్కటెముకలు 5 చోట్ల, తలపై…

బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మోహన్ బాబు

బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మెహన్…

ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు హంపి

ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు హంపి ఇటీవల న్యూయార్క్ లో జరిగిన మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపి ఔత్సాహిక క్రీడాకారులకు కోనేరు హంపి ఓ స్ఫూర్తి అని ప్రధాని మోదీ ప్రశంసలు

ఒడిశా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన కంభంపాటి హరిబాబు

ఒడిశా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన కంభంపాటి హరిబాబు కంభంపాటి హరిబాబు చేత గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయించిన ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్ సింగ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ,…

నెరవేరనున్న జమ్మూకశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం

నెరవేరనున్న జమ్మూకశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం! వైష్ణోదేవి ఆలయ పర్వత పాదాల కింద 3.2 కిలోమీటర్ల పొడవైన T-133సొరంగంలో నూతన రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయింది.ఉధంపుర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వేలైను (USBRL)లో ఇదే చిట్టచివరి ట్రాక్. దీనివల్ల ఇకపై దేశంలోని ఇతర ప్రాంతాల…

ఫసల్ బీమా యోజన సాయం పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఫసల్ బీమా యోజన సాయం పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రతేడాది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఫసల్ బీమా యోజన పరిహారాన్ని రూ.6000 నుంచి రూ. 10000లకు పెంచుతూ ఇటీవల ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్…

ఉత్తరాది రాష్ట్రాల్లో దట్టంగా పొగమంచు

ఉత్తరాది రాష్ట్రాల్లో దట్టంగా పొగమంచు ఉత్తరాది రాష్ట్రాల్లో దట్టంగా పొగమంచుఉత్తరాది రాష్ట్రాల్లో దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 16 డిగ్రీల గరిష్ఠ, 7.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలోనే విమాన, రైల్వే…

పెంపుడు కుక్క మృతిచెందిందని బాధతో.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న యజమాని

పెంపుడు కుక్క మృతిచెందిందని బాధతో.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న యజమాని బెంగళూరులో తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రాజశేఖర్(33) అనే వ్యక్తి నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కకు…

న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు LPG Cylinder Price Cut: న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఊరట కలిగించే శుభవార్త వచ్చింది. చమురు మార్కెటింగ్…

మా అత్త త్వరగా చనిపోవాలి’.. అంటూ దేవుడి హుండీలో నోటు

మా అత్త త్వరగా చనిపోవాలి’.. అంటూ దేవుడి హుండీలో నోటు మా అత్త త్వరగా చనిపోవాలి’ అని 20 రూపాయల నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారో భక్తురాలు/భక్తుడు. కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకాలోని ఘత్తరగి గ్రామంలో జరిగిందీ ఘటన.…

కాంగ్రెస్ పార్టీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు..…

ఆర్థికవేత్తగా దేశానికి మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం

ఆర్థికవేత్తగా దేశానికి మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయంమాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ భౌతిక‌కాయానికి ఎంపి కేశినేని శివనాథ్ నివాళి ఢిల్లీ : ప్ర‌ధాన‌మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గానే కాకుండా ఆర్థికవేత్తగా…

మన్మోహన్ రెండో సారి ప్రధానిగా, వైఎస్సార్ కీ రోల్ – చెరగని ముద్ర..

మన్మోహన్ రెండో సారి ప్రధానిగా, వైఎస్సార్ కీ రోల్ – చెరగని ముద్ర..!! మాజీ ప్రధాని మన్మోహన్ కు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. మన్మోహన్ రెండో సారి ప్రధాని కావటం వెనుక వైఎస్సార్ కారణమని ఆయనే పలు సందర్భాల్లో…

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు న్యూఢిల్లీ: భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం కేంద్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసం మోతిలాల్…

కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో భేటి అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కే రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంట్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోయలో పడిన బస్సు: ముగ్గురు ప్రయాణికులు మృతి

లోయలో పడిన బస్సు: ముగ్గురు ప్రయాణికులు మృతి హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌ లో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైనిటల్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా..పదుల సంఖ్యలో గాయపడ్డారు.…

నైతిక‌త‌కు క‌ట్టుబ‌డి ప‌దవుల‌నే త్యాగం

నైతిక‌త‌కు క‌ట్టుబ‌డి ప‌దవుల‌నే త్యాగం చేసిన మ‌హోన్న‌తుడు మాజీ ప్ర‌ధాని వాజ్ పేయి :ఎంపి కేశినేని శివ‌నాథ్సంవిధాన్ స‌ద‌న్ సెంట్ర‌ల్ హాల్ లో వాజ్ పేయి కి నివాళి ఢిల్లీ : మాజీ ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి…

యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రం

యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా జీఎస్టీ వసూలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. అగ్నివీర్‌తో సహా మిగిలిన ఉద్యోగ నియామకాల దరఖాస్తు ఫారాలపై 18 శాతం జీఎస్టీ వసూలు…

రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం

రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం! హైదరాబాద్:బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిం ది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు,…

ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు

ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని కారుపైపడింది. ఈ…

శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE