విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర…