భద్రాద్రి శ్రీరాముడినిదర్శిoచుకున్న నామ నాగేశ్వరరావు

ఆలయ మర్యాదలతో నామ అర్చకులు స్వాగతం , ప్రత్యేక పూజలునామ అర్చకుల ఆశీర్వచనాలు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర…

మోండా మార్కెట్ టకార బస్తీ లోని అశోక యువజన సంఘం నిర్వహించిన హనుమాన్ జయంతి

మోండా మార్కెట్ టకార బస్తీ లోని అశోక యువజన సంఘం మంగళవారం నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు, బీ.ఆర్.ఎస్. ఎం పీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామూహికంగా నిర్వహించే అన్ని మతాల…

జై శ్రీరామ్

హనుమాన్ జయంతి సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి జగద్గిరిగుట్ట, దేవేందర్ నగర్, శ్రీనివాస్ నగర్,ఎన్.టి.ఆర్ నగర్,ఐ.డి.పి.ఎల్ గుడెన్ మెట్ ,ద్వారకా నగర్,సుదర్శన్ రెడ్డి నగర్, పద్మా నగర్ లో ఆంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారిని దర్శించుకొని…

మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే అలంపూర్ నియోజకవర్గం లోని నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అల్లంపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన…

నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి

వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర…

రేపటి నుంచి మే 10 వరకు కేసీఆర్‌ బస్సుయాత్ర..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర రేపు (బుధవారం) 24వ తేదీన ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ…

పంట రుణాల వివరాలు ఇవ్వండి

బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కారురుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్ గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయంక్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేకోవర్ చేసేలా ప్రణాళిక హైదరాబాద్, : పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట…

బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని…

రాజేంద్రనగర్, ఏప్రిల్ 23: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ (Chevella BRS candidate Kasani Gnaneshwar) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్ర నగర్‌లో…

శ్రీ భగలాముఖి శక్తిపీఠంలోప్రత్యేక పూజలు..

ఎంపీ అభ్యర్థి మధు ని సన్మానించిన ట్రస్ట్ శివంపేటలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారిని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మధు ని…

మహబూబాబాద్ లో బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యంపి మాలోత్ కవిత.

You cannot copy content of this page