తులసిబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

తులసిబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా అమరావతి, జనవరి 17: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగం కేసులో అరెస్ట్ అయిన కామేపల్లి తులసి బాబు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్ట్‌లో విచారణ జరిగింది.…

అన్న సమారాధన ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

శ్రీ కోదండ రామాలయంలో వార్షిక ధనుర్మాస ఉత్సవాల…. అన్న సమారాధన ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వేద పండితులు ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్యే… స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలి… అన్నదానం భగవంతుడు మెచ్చే కార్యక్రమం… గుడివాడ జనవరి 17:…

చంద్రబాబు చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండదు : జక్కంపూడి రాజా

చంద్రబాబు చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండదు సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలను వంచించారు సంక్రాంతి కి ప్రజల చేతిలో డబ్బుల్లేక వెలవెలబోయిన మార్కెట్లు అన్ని నియోజక వర్గాల్లో కోడిపందేలు,పేకాట, గుండాట వంటి జూదాలు ఏరులై పారిన మద్యం..…

తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న వడ్లమూడి

తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న వడ్లమూడి ఉదయగిరి సాక్షిత ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం పట్ల ఆసక్తి చూపాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా…

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..…

భక్తులకు టీటీడీ కీలక సూచనలు

భక్తులకు టీటీడీ కీలక సూచనలు తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల పంపిణీ నేటితో ముగియనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 19తో వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే భక్తులను సర్వదర్శనం…

సంక్రాంతికి వస్తున్నాం’ అదనంగా 220+ షోలు

సంక్రాంతికి వస్తున్నాం’ అదనంగా 220+ షోలు విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పబ్లిక్ డిమాండ్ మేరకు ఏపీ, టీజీలో అదనంగా…

బాలయ్య బాబుకి వరుసగా నాలుగు రూ.100 కోట్ల సినిమాలు

బాలయ్య బాబుకి వరుసగా నాలుగు రూ.100 కోట్ల సినిమాలు నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఆయన నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. బోయపాటి…

మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు..

మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు.. చంద్రగిరి డెయిరీ ఫాం గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదులు..! మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్‌ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్‌, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు. తనపై, తన భార్య…

ఏపీ క్యాబినెట్ ముఖ్య నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ ముఖ్య నిర్ణయాలు అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. 1)ధాన్యం సేకరణకు సంబంధించి లోన్ కోసం మార్కెఫెడ్క అనుమతి ఇవ్వనుంది కేబినెట్.…

పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఎమ్మార్పీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్డిఏ) ఆధ్వర్యంలో ఆహార ప్రాసెసింగ్ రంగం (పి.యం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్) లో ఉద్యోగాల భర్తీకి సీడాప్ ద్వారా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు…

విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ

విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. దీనిపై హర్షం…

ఆటగాళ్లపై నిబంధనలు విధించిన బీసీసీఐ

ఆటగాళ్లపై నిబంధనలు విధించిన బీసీసీఐ ఇటీవల టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన దృష్ట్యా బీసీసీఐ ఆటగాళ్లపై నిబంధనలు విధించింది. ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు, సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే దేశవాళీలో ఆడటం తప్పనిసరని పేర్కొంది. కుటుంబ సభ్యులను వెంటతీసుకొచ్చే విషయంలో కోచ్,…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి! ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్‌కౌంటర్‌లో ముందుగా నలుగురు…

ఏపీ కేబినెట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలివే

ఏపీ కేబినెట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలివే. ఫ్రీ హోల్డ్ లాండ్స్‌పై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ. ఇన్‌చార్జి మంత్రులను జిల్లాల వారీగా మీటింగ్ పెట్టి, సమీక్ష చేసి, వచ్చే కేబినెట్ సమావేశానికి నివేదికలు తీసుకురావాలని నిర్ణయించారు. GSD వృద్ధి సాధించేందుకు కొన్ని రంగాలను…

అశ్లీల వీడియోలతో ‘హానీ ట్రాప్’కు పాల్పడే నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దు

||విజయనగరం జిల్లా పోలీసు|| ||అశ్లీల వీడియోలతో ‘హానీ ట్రాప్’కు పాల్పడే నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దు|| మహిళల డిపిలు, వాయిస్, వీడియోలతో వచ్చే కాల్స్ తో ‘హానీ ట్రాప్’లకు పాల్పడే సైబరు నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దని,అటువంటి సైబరు నేరగాళ్ళ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా…

ఈనెల 24న పిఠాపురంలో డిప్యూటీ సిఎం పవన్ పర్యటన

ఈనెల 24న పిఠాపురంలో డిప్యూటీ సిఎం పవన్ పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో ఈనెల 24వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు.▪️గొల్లప్రోలులో తహసీల్దారు కార్యాలయ భవనం, యూపీహెచ్సీ భవనం…

సంక్రాంతి ఎఫెక్ట్.. ఏపీలో రూ.400 కోట్ల మద్యం తాగేశారు

సంక్రాంతి ఎఫెక్ట్.. ఏపీలో రూ.400 కోట్ల మద్యం తాగేశారు! ఏపీ రాష్ట్రంలో పండుగ 3 రోజుల్లో దాదాపు 400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో 150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు ₹80కోట్ల…

ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం

ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు బాలికల వసతి గృహంలో ఘటన.. నిందితుడి అరెస్టు హైదరాబాద్‌ శివారులో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. రాత్రి వేళ ప్రైవేటు గర్ల్స్‌ హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడు.. గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై…

నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు

నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు రాత్రికి రాత్రి 90 కి పైగా రిజిస్ట్రేషన్లు చేయడం ఆ సబ్ రిజిస్ట్రార్ కే చెల్లింది వైరా సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మరికొందరు సబ్ రిజిస్ట్రార్ లపై వేటు పడే అవకాశం ఉందని…

మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన కార్యనిర్వహణాధికారి

మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన కార్యనిర్వహణాధికారి సాక్షితన్యూస్ రాజు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగనున్నాయి.11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు శుక్రవారం రోజు 17.01.2025 కార్యనిర్వహణాధికారివారు ఎం. శ్రీనివాసరావు…

పోచారం సావిత్రమ్మ గారి ప్రధమ వర్ధంతి : మాధవరం కృష్ణారావు

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీకి చెందిన సీనియర్ నాయకులు పోచారం శివరాజ్ గౌడ్ గారి అమ్మగారు పోచారం సావిత్రమ్మ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు ఆల్విన్…

సావిత్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అరేకపూడి గాంధీ

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీకి చెందిన సీనియర్ నాయకులు పోచారం శివరాజ్ గౌడ్ గారి అమ్మగారు పోచారం సావిత్రమ్మ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు పీఏసీ చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ…

కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ

కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ మార్గదర్శకాలను ఖరారు చేసిన సర్కారు ” క్షేత్రస్థాయి పరిశీలనకు ముసాయిదా ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఎలాంటి…

లబ్ధిదారుల జాబితా కొరకు ఇంటింటికి వచ్చి ఫీల్డ్ సర్వే

ఈరోజు అనగా 17-01-2025 నుండి 20-01-2025 వరకు రేషన్ కార్డ్స్ లబ్ధిదారుల జాబితా కొరకు ఇంటింటికి వచ్చి ఫీల్డ్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. కావున మీరు మరియు మీ కుటుంబసభ్యుల ఆధార్ కార్డ్ లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలియపరుస్తున్నము. ముందుగా మీకు…

సంక్రాంతి పండుగ సందర్బంగా డీసీసీ అధ్యక్షులు ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు

|| సంక్రాంతి పండుగ సందర్బంగా డీసీసీ అధ్యక్షులు ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ ఇంచార్జి || సంక్రాంతి పండుగ సందర్బంగా ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ని మర్యాద…

ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ ను అరెస్ట్ చెయ్యాలి.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ ను అరెస్ట్ చెయ్యాలి.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సంక్రాంతి రోజు ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ దేశ స్వాతంత్య్రం పై చేసిన వాక్యాలను నిరసిస్తూ నేడు సిపిఐ ఆధ్వర్యంలో…

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. రేపు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తారని…

శాంతి దీక్షకు మద్దతు గా పలువురు సీనియర్ పాత్రికేయులు

శాంతి దీక్షకు మద్దతు గా పలువురు సీనియర్ పాత్రికేయులు సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు తమ ఉద్యమాలను విడతలవారిగా కొనసాగిస్తామని పోరాటాల పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టు భవనం ఏర్పాటు ప్రక్రియ వెంటనే…

సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశం

సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశం అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం నిర్వహించనుంది, రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది… ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకో నున్నట్టుగా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE