హైదరాబాద్: భారాసకు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన తర్వాత రాహిల్ దుబాయ్ వెళ్లాడు. అక్కడి…
పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్లో జరిగింది. ఎస్ఆర్ నగర్లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూ.. గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య…
చిట్యాల మండలంలోని సుంకేనేపల్లి గ్రామానికి చెందిన గుండ్రాంపల్లి- 2వఎంపీటీసీ సభ్యుడు మర్రి వెంకటేశం గ్రామాల అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని టీపిసిసి మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఎంపిటిసి మర్రి వెంకటేశం ప్రధమ వర్ధంతి సందర్భంగా వెంకటేశం విగ్రహాన్ని…
బలహీన వర్గాల నాయకుడు ప్రజా పోరాట సమితి (పి ఆర్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలనీ అందుకు ప్రగతిశీల, సామాజిక, ఉద్యమ ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు, ఉద్యోగులు, మహిళలు,…
అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారంరోజులు సమయం పట్టనుంది. ఇంటర్మీడియట్…
చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై భువనగిరి ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం ఉదయం మోటార్ బైక్ పై గంజాయి రవాణ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్పల్లి సీఐ కె. నాగరాజు పేర్కొన్నారు. సిఐ తెలిపిన వివరాలివున్నాయి నల్లగొండలోని పానగల్…
భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని దళిత్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేడి నరేష్ అన్నారు. చిట్యాల లో ఆదివారం ఆయన…
భువనగిరి బిజెపి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సమక్షంలో చిట్యాల మున్సిపాలిటీ కి సంబంధించిన బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పార్లమెంట్ ఎస్సీ మోర్చా కో ఇంచార్జ్ మాస శ్రీనివాస్ నాయకత్వంలో 98వ బూతు అధ్యక్షులు బానుక…
జన జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: శంకర్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్ధం కృష్ణారెడ్డి :
జన జాతర కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేవెళ్ల నియోజకవర్గం ప్రజానీకానికి శంకర్పల్లి మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భీమ్ భరతన్న మాటకు మరియు ఎంపీ అభ్యర్థిరంజిత్ రెడ్డి మాటకు కట్టుబడి ఇసుకేస్తే రాలనంత మంది చేవెళ్ల నియోజకవర్గం…
శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయానికి విరాళాలు రావడం సంతోషంగా ఉందని ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ…