మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు తెలుపుతూ

మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు తెలుపుతూ, నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం.. నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. మల్కాజిగిరి పార్లమెంట్…

కాకాణి కి అండ – వరిగొండ”

వరిగొండ లో మంత్రి కాకాణి ప్రచారం” “సర్వేపల్లి లో జనం హోరు – ఫ్యాన్ జోరు” “మంత్రి కాకాణి ఎన్నికల ప్రచార యాత్రకు భారీ స్పందన” “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వరిగొండ గ్రామంలో ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి…

ఓటు వేసే ముందు ఆలోచించి, అభివృద్ధి కి ఓటు వేయండి

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా, సరికొండపాలెం, వడ్డెంగుంట మూగచింతలపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలకగా, నాయకులు, కార్యకర్తల సంభారాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ…

శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్…

ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా…

జాతీయస్థాయిలో రైతాంగానికి ఉత్తమమైన సేవలు అందించినందుకు రెండోసారి అవార్డు అందుకున్న డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కి హృదయపూర్వక శుభాభినందనలు

వైసీపీ కి షాక్ ఇచ్చిన మద్దిశెట్టి, మానుగుంట,ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

జగన్ బస్సు యాత్రకు దూరంగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కందుకూరు, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జగన్ బస్సు యాత్ర ఉన్నా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి బెంగళూరులో ఉన్న…

రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్న బీజేపీ నాయకులను ఓడించడమే జగ్జీవన్ రామ్ కి మనమిచ్చే నివాళులు.

రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్న బీజేపీ నాయకులను ఓడించడమే జగ్జీవన్ రామ్ కి మనమిచ్చే నివాళులు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ సాక్షిత : బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా జగతగిరిగుట్ట బుద్ధ విహార్లో గల బాబు జగ్జీవన్…

ఆమంచి కృష్ణమోహన్ YSRCP కి రాజీనామా

పార్టీ కి ప్రాథమిక సభ్యత్వనీకి రాజీనామా చేసిన కృష్ణ మోహన్

మాజీకేంధ్ర మంత్రి డా.కిల్లి కృపారాణి YSRCP కి రాజీనామా…!

You cannot copy content of this page