చైత్ర సుద్ద పౌర్ణమి సందర్బంగా లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం

సాక్షిత : గార్ల : చైత్ర సుద్ద పౌర్ణమి సందర్బంగా లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణంచైత్ర సుద్ద పౌర్ణమి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా లక్ష్మి సమేత లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం జరిగింది, కల్యాణని…

పార్లమెంటు లో ప్రశ్నించే గొంతుగా నడిగడ్డ వాసి

పదేళ్ల అభివృద్ధికి ఓటేద్దామా.. వందరోజు అబద్దానికి ఓటేద్దామా? బిఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు శ్రీరామరక్ష … కెటిఆర్ వారంటీ గారెంటీ లేని ఆరు గ్యారెంటీ పథకాలు రైతుల కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడు కేసీఆర్ అయితే… ఢిల్లీ నాయకులతో శభాష్ అనిపించుకోవడం…

నాగర్ కర్నూల్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు

శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే

రాత్రి 7 గంటలకు టీవీ9లో బిగ్‌ డిబేట్‌.. పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23: భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రముఖ న్యూస్‌ చానల్‌ టీవీ9 లైవ్‌షో బిగ్‌ డిబేట్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే బిగ్‌ డిబేట్‌ను టీవీ9 ఎండీ, ప్రముఖ న్యూస్‌ యాంకర్‌…

బీజేపీ ఎదగదు.. కాంగ్రెస్ చేయదు.. భవిష్యత్ మనదే : కేసీఆర్

లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిస్తే మోడీ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ 15 ఏళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలే లేవని…

అలంపూర్ జోగులాంబ దేవి అమ్మవారిని

అలంపూర్ జోగులాంబ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కొండకల్ తాండ లో ఘనంగా హనుమాన్ జయంతి పూజలు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో హనుమాన్ జయంతి సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్నఆంజనేయుడి ఆలయంలో గుడి చైర్మన్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఆనవాయితీ…

ఈనెల 26న లియాఫీ జనరల్ బాడీ మీటింగ్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నెల్లూరు డివిజన్ “భారతీయ జీవిత భీమా ఏజెంట్ల సమాఖ్య” (లియాఫీ) జనరల్ బాడీ మీటింగ్ అంగ రంగ వైభవం గా, అంబరాన్ని తాకే విధముగా ఈనెల 26 న జరుగుతుంది సౌత్ సెంట్రల్ జోన్…

వడదెబ్బ తగలకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వడదెబ్బ తగలకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!వేసవి కాలం మొదట్లోనే.. ఎండలు మండిపోతున్నాయి. ఇక రాబోయే రోజుల గురించి ఆలోచిస్తేనే.. చెమటలు పట్టేస్తున్నాయి. వేసవికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య.. వడదెబ్బ. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత…

భీమాసేనని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి

దుబ్బాక మండలంలోని గంభీర్ పుర్ గ్రామానికి చెందిన భీమాసేన తండ్రి కరికే రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్ తుడం ప్రశాంత్,లుపరామర్శించారు.రాజయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు…

You cannot copy content of this page