SAKSHITHA NEWS

మాజీ ఎంపీ మంద జగన్నాథం ని పరామర్శించిన

జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి సరిత తిరుపతయ్య

మాజీ ఎంపీ మంద జగన్నాథం అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన శ్రీమతి సరిత తిరుపతయ్య