పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికఆవు పాలలో బర్డ్ ఫ్లూ కారకమైన హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించి హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ లో బర్డ్ ఫ్లూ పశువులు, కోళ్లకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ…
ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళలు.. పట్నం సునీత మహేందర్ రెడ్డి. స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదు. రాగిడి లక్ష్మారెడ్డి. ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది ఈటెల జమున రాజేందర్. పద్మశాలీలకు అన్ని రాజకీయ…
ప్రపంచ కిడ్నీ దినోత్స వాన్ని సందర్సించుకుని రామ్ దేవ్ రావు హాస్పిటల్ నందు వైద్యులు ,రోగులు మరియు రోగులు అటెండర్లుతో కలిసి ప్రపంచ కిడ్ని దినోత్సవం జరుపుకున్నారు. ఈ కిడ్నీ దినోత్సవాన్ని డాక్టర్ కమలాకర్ మెడికల్ డైరెక్టర్ ఆద్వర్యం లో జరిగింది.…
సాక్షిత హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్…
4 నెలల పాప ప్రపంచ రికార్డు ఆంధ్రప్రదేశ్లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్ని సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది. కైవల్య అనే 4 నెలల పాప.. పక్షులు మరియు కూరగాయల మరియు జంతువులు ఇలా 120…
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల…
శ్రీ రాముని జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం..: నీలం మధు ముదిరాజ్..చిట్కుల్ లో గడప గడపకు రామ మందిర అక్షింతల పంపిణీ… సాక్షిత : శ్రీరాముని జీవితం సర్వ ప్రపంచ మానవాళికి ఆదర్శనీయమని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు…
భారత రాజ్యాంగ రూపశిల్పి “డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ” 67 వ వర్థంతి సందర్భంగా. చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ఆ మహనీయునీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే…
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు…
గుంటూరు: అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డుల గ్రహీత,బ్యాడ్మింటన్ పూర్వ వరల్డ్ నెం.1 ఛాంపియన్ కిడాంబి శ్రీకాంత్ ను గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులు, 18వ డివిజన్ కార్పోరేటర్ నిమ్మల వెంకట రమణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిమ్మల…