మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం.

3 గంటలకు నోవాటేల్ హోటల్ లో మీటింగ్ హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు. ఉమ్మడి మేనిఫెస్టో కి తుది రూపు ఇవ్వనున్న కమిటీ. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారం పై కమిటీలో నిర్ణయం.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకర సేవా టికెట్లు ఉదయం 10 గంటలకు…

గోల్డ్ మెడల్ సాధించిన సత్యసాయిడిగ్రీకళాశాల విద్యార్ధిని

గోల్డ్ మెడల్ సాధించిన సత్యసాయిడిగ్రీకళాశాల విద్యార్ధిని సన్మానించిన జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ గద్వాల:-పాలమూరువిశ్వావిద్యాలయ పరిధిలో నాల్గవ కాన్వాకేషన్ లో బి.ఎస్సి విభాగంలోశ్రీసత్యసాయి డిగ్రీమరియుపిజీకళాశాల విద్యార్ధిని రుక్షానా బేగం ఆరు సెమిస్టర్లలో కలిపి (94) పెర్సెంటేజ్ మార్కులు సాధించి గోల్డుమెడల్,సాధించింది…

మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం

మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం ఆద్యంతం కోలాహలంగా సాగింది. భక్తులు జేజేలు పలుకుతుండగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క నేడు చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. వీరనారిగా శత్రువులను చీల్చిచెండాడిన అపరకాళిగా…

కాజీపేట సెయింట్ గాబ్రియేల్ స్కూల్ నుంచి మేడారం వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన ఏవియేషన్ అధికారులు.

పౌల్ట్రీపై బర్డ్ ఫ్లూ టెర్రర్.. అయ్యబాబోయ్.! ఏకంగా రోజుకు ఇన్ని కోట్లు నష్టమా.?

నెల్లూరు.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. చికెన్ ముట్టుకోవాలంటేనే మాంసం ప్రియులు వణికిపోయేలా చేస్తోంది. ఈ ఫ్లూ దెబ్బకు.. ఫౌల్ట్రీ ఇండస్ట్రీ విలవిలలాడుతోంది. మూడు గుడ్లు ఆరు కోళ్లు అన్నట్టుగా సాగిన వ్యాపారం కాస్తా.. కొక్కెర తగిలిన కోడిలా…

ప్రభుత్వానికి ఇంతటి ప్రతిష్ట రావడానికి వాలంటీర్లే కారణం

ప్రభుత్వానికి ఇంతటి ప్రతిష్ట రావడానికి వాలంటీర్లే కారణం : టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిసాక్షితతిరుపతి నగరం:ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి ప్రతిష్ట రావడానికి ప్రధాన కారణం మీరేనని వాలంటీర్లను ఉద్దేశించి టీటీడీ చైర్మెన్, తిరుపతి…

విశాఖ‌లో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి ఉప ముఖ్యమంత్రి

విశాఖపట్నం : మిలాన్ – 2024 వేడుక‌ల్లో భాగ‌స్వామ్య‌మ‌య్యేందుకు విశాఖ వ‌చ్చిన భార‌త ఉప‌ రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధన్క‌ర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు…

గంటా శ్రీనివాసరావు కామెంట్స్

చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ చెప్పింది నేను కూడా ఆలోచన చేస్తున్నా గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను ఆలోచన చేశాను చీపురుపల్లి నాకు 150 కిమి దూరం.పైగా జిల్లా కూడా వేరు కాబట్టి…

ఏలూరు జిల్లాచింతలపూడి నియోజకవర్గం

మాజీ మంత్రి పీతల సుజాత టిడిపికి రాజీనామా

You cannot copy content of this page