ఖమ్మం పార్లమెంట్ బరిలో ఆరుగురు నామినేషన్ లో ఉపసంహరణ

Spread the love

ఖమ్మం పార్లమెంట్ బరిలో ఆరుగురు నామినేషన్ లో ఉపసంహరణ

ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మ. 3.00 గంటల వరకు 6 గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్ లు ఉపసంహరించుకున్నారు.

  1. సోమగాని నరేందర్
  2. మారం వెంకట రెడ్డి
  3. తండు ఉపేందర్
  4. పోట్ల నాగేశ్వరరావు
  5. లింగం కృష్ణ
  6. ఓడిత్యా వినోద
    ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్లు స్వీకరించగా 45 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 26న చేపట్టిన స్క్రూటిని లో 4 గురి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 41 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు. కాగా సోమవారం నామినేషన్ల ఉపసంహరణ తుది రోజున 6 గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ బరిలో 35 మంది ఉండగా, ఇందులో 4గురు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు వున్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page