తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహిం చిన మీడియా సమావే శంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా…
ఖమ్మం పార్లమెంట్ బరిలో ఆరుగురు నామినేషన్ లో ఉపసంహరణ ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మ. 3.00 గంటల వరకు 6 గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్ లు ఉపసంహరించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ మథుర లోక్సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేందర్ సింగ్ పోటీప డనున్నారు. మధుర లోక్సభ స్థానానికి…
తమిళనాడులోని తిరువళ్లూరు నుంచి కర్ణాటక 2009 బ్యాచ్ శశికాంత్ సెంథిల్ IAS (VRS)ను బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తున్న స్థితికి నిరసనగా ఆయన 2019లో IAS పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా మాస్టర్ మైండ్గా…
ఒకరు యాభైఐదు… మరొకరు ఇంచుమించు అదే సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్లు ★ కోటు గుర్తు కే ఓటు వేయాలని వినూత్నంగా ప్రచారం లో జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. వారిరువురూ…
తెలంగాణలో బీసీ సీఎం తరహా.. ఆంధ్రలో కాపు సీఎం నినాదం ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బీజేపీ హైకమాండ్ టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై ఫోకస్. ఇప్పటికే బీజేపీతో టచ్లో 30 నుండి 40 మంది లీడర్లు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు అను కూలమని బీజేపీ ప్రకటిం చిన తర్వాత మందకృష్ణ కాషాయం పార్టీతో ఫ్రెండ్లీగా ఉంటు న్నారు. అయితే వరంగల్ లోక్…
ఎవరీ బర్రెలక్క.. రాష్ట్రంమంతటా ఒకటే చర్చ! కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ బరిలో బర్రెలక్కనిరుద్యోగుల గొంతుకగా నామినేషన్ దాఖలుబెదిరింపులకు బయపడేది లేదంటున్న వైనంప్రాణం పోయినా పోరాటం ఆపబోనని శిరీష వెల్లడి సోషల్ మీడియాలో బర్రెలక్కగా ఫేమస్ అయిన కర్నె శిరీష (26) అసెంబ్లీ…
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి మన పద్మశాలి ముద్దుబిడ్డ అయినా రాపోలు వీర మోహన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి నిలవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. చేనేత రంగంలోని…