గోడ కూలి 7 గురు కూలీలు మృతి

Spread the love
7 laborers died in wall collapse

గోడ కూలి 7 గురు కూలీలు మృతి
— మరో నలుగురికి గాయాలు,
— బిల్డర్ నిర్లక్ష్యానికి 7మంది కార్మీకులు బలి

సాక్షిత – కుత్బుల్లాపూర్
బిల్డర్ నిర్లక్ష్యం వేరసి యజమాని పర్యవేక్షణ లోపం వల్ల గోడ కూలి 7మంది కూలీలు మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.

గత రాత్రి గాలీ వాన భీభ్సవం సృష్టించడం తో పాటు, మరో ప్రక్క బాచుపల్లి పరిధిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో  రైజ్ డెవలపర్స్ బిల్డర్ నిర్లక్ష్యం మూలంగా ఎడుమంది కూలీలు మృత్యువాత పడగా, నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులంతా ఒరిస్సా రాష్టానికి చెందిన తిరుపతి (20) శంకర్ (20) రాజ్ (25) ఖుషీ (28) రామ్ యాదవ్, హిమాన్లుతో పాటు, నల్గురు కార్మికులు గాయపడగా, స్థానికంగా, మమత హాస్పిటల్ లో చికిత్స పోందుతున్నారు.

  క్షతగాత్రులను గాంధీ హస్పటల్ కు తరలించారు.

కార్మికుల మృతిచెందిన ప్రాంతాన్ని కూకట్ పల్లి ఏసీపి, బాచుపల్లి సిఐ సీబ్బంది తో సంఘటనకు సంబంధించి వివరాలను సేకరించారు.

సంభఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేసును బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page