ఐఏఎస్‌ను బరిలో దింపిన కాంగ్రెస్

Spread the love

తమిళనాడులోని తిరువళ్లూరు నుంచి కర్ణాటక 2009 బ్యాచ్ శశికాంత్ సెంథిల్ IAS (VRS)ను బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ.

భారతదేశంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తున్న స్థితికి నిరసనగా ఆయన 2019లో IAS పదవికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ సోషల్ మీడియా మాస్టర్ మైండ్‌గా పేరొందిన శశికాంత్.. కర్ణాటక ఎన్నికల కోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత్ జోడో యాత్ర నిర్వహణ ఏర్పాట్లలోనూ కాంగ్రెస్ టీమ్‌కు ఆయన నాయకత్వం వహించారు.

Related Posts

You cannot copy content of this page