ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగినది కావున దిశా దిన కార్యక్రమం జరగడంతో తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి అదేవిధంగా కామేపల్లి మండల కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగినది
Related Posts
రైతు భరోసాపై సీఎం స్పష్టత
SAKSHITHA NEWSరైతు భరోసాపై సీఎం స్పష్టత TG: రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా అందిస్తాం అని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ…
బీసీలకు మద్దతు సినీ యాక్టర్ సుమన్
SAKSHITHA NEWSబీసీలకు మద్దతు సినీ యాక్టర్ సుమన్ మర్యాదపూర్వకంగా కలిసిన బీసీఐకి వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర సలహాదారి బేరి రామచంద్ర యాదవ్ మరియు సంధన వేణి మహేందర నాథ్…