మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

*మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, మార్కెటింగ్ శాఖల…

నేతి వెంకన్న స్వామి సన్నిధిలో మంత్రి అంబటి

నేతి వెంకన్న స్వామి సన్నిధిలో మంత్రి అంబటి రెండవ శనివారం తిరుణాల మహోత్సవములో స్వామివారికి భక్తుల జననీరాజనం రాజుపాలెం రాజుపాలెం మండలం దేవరం పాడు గ్రామంలో స్వయంభువుగా వెలిసిన నేతి వెంకన్న స్వామి ఆలయ రెండవ శనివారం తిరుణాల వేడుకలు ,…

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్

పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలునా దగ్గర పండ్లు ఉన్నాయిసీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతాను హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని…

హుజూర్ నగర్ ప్రభుత్వ ఐ.టి.ఐ కి రూ. 41.28 కోట్లు మంజూరు : నీటి పారుదల & పౌరసఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ లో ఏటా 110 మంది విద్యార్థులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ఐటిఐ ఏర్పాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఐటిఐ లో పాత కోర్సులతో పాటు అదనంగా 5 రకాల కొత్త ట్రేడ్ లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ…

వైఎస్సార్సీపీ విజయానికి అందరం బాధ్యతాయుతంగా పనిచేద్దాం.. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా పనిచేద్దామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 15వ వార్డుకు చెందిన యువత పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు దాల్మిల్ అమీర్, సాయిరాం రెడ్డి,దాదా,కత్తి ఆద్వర్యంలో మాజీ…

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌:అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని…

శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసమే…ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం…. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసం అంకితమై, ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డుకు టిడిపి కి చెందిన చాంద్ భాయ్ అతని అనుచరులు 50మంది సభ్యులతో కలిసి వైఎస్ఆర్సిపి నాయకులు…

హైదరాబాద్‌: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ , కాట శ్రీనివాస్ గౌడ్ *

బీహెచ్ఈఎల్ సర్కిల్ హెచ్.పి పెట్రోల్ బంక్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి మాల్ ను ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర & సాంకేతిక శాఖ…

బీజేపీ మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు

బీజేపీ మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగాఈరోజు శామీర్ పేట లో మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నివాసం లో కూకట్ పల్లి…

You cannot copy content of this page