మేము సిద్ధం పేరుతో ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభం

భారీ ప్రచారానికి వైయస్.జగన్ సిద్ధం తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో…

ధర్మపురి శ్రీ లక్ష‍్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష‍్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

విజయవాడ:-సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి వస్తారని సీఎస్ తెలియజేశారు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

ఈ నెల 15 న విశాఖపట్నంలో APCC భారీ బహిరంగ సభ

సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ నెల 11న విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 11న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇదే సభలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు.…

మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఈ బైక్ స్టార్ట్ అవ్వదు..

ఉత్తర ప్రదేశ్:డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అలహాబాద్లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు ఓ ఈ-బైక్ ను తయారుచేశారు. ఇందులో ‘ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ &…

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

21 ఎకరాలు స్థలంలో ఈ సభ.జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి. 6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు స్టేజ్ మీద మొత్తం 500 మంది రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల…

ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన….

రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న జగన్.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న జగన్

You cannot copy content of this page