ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగినది కావున దిశా దిన కార్యక్రమం జరగడంతో తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి అదేవిధంగా కామేపల్లి మండల కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగినది

కామేపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. 200 కుటుంబాలు రాజీనామా.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తామంతా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనన్న బాటలో నడుస్తామని స్పష్టం…

కామేపల్లి లో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు

కామేపల్లి లో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; కామేపల్లి లోని సాయిబాబా ఆలయంలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా కొండ్రు పుల్లయ్య స్వామి, ఆలయ పురోహితులు జానయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ…

You cannot copy content of this page