స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశంలో అనేక సంస్కరణలను చేపట్టిన మహా యోధుడు బాబు జగ్జీవన్ రాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

129 -సూరారం డివిజన్ సూరారం మెయిన్ రోడ్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ & బాబు జగ్జీవన్ రాం భవన్ లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

పట్టణ పరిధిలోని స్థానిక 9 వార్డ్ లో ఇళ్ళ పట్టల పంపిణీలో పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి

పట్టణ పరిధిలోని స్థానిక 9 వార్డ్ లో ఇళ్ళ పట్టల పంపిణీలో పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి లబ్ది దారులకు పట్టాలు పంపిణీ చేశారు.వాలంటీర్ వ్యవస్థ నిజమైన వ్యవస్థ..ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాలంటీర్ లేని వ్యవస్థను మనం…

గంగ భవాని దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు

పురుషోత్తగూడెం:-గంగ భవాని దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ,స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ,మరియు జారే ఆదినారాయణ , నూకల నరేష్ రెడ్డి , సాదు…
Whatsapp Image 2023 10 17 At 3.02.46 Pm

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని శ్రీశ్రీశ్రీ దుర్గామాత దేవాలయంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.
E1eefe67 B5ea 4020 Ac69 4db4df82fb7e

జగనన్న కాలనీల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు,

సామర్లకోట, కాకినాడ జిల్లా నుండి ముఖ్య మంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇల్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమమును వర్చువల్ విధానంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా ,…

వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్‌ క్యాంపులను ప్రారంభించారు.

ప్ర‌జారోగ్యానికి భ‌రోసా-జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలo పమిడిపాడు సచివాలoలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్‌ క్యాంపులను ప్రారంభించారు.*…

గణనాధుని పూజలో పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని సింగారపు కాంప్లెక్స్ దగ్గర శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుని పూజలో పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,…

కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం డివిజన్ బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో ఉన్న శ్రీశ్రీశ్రీ రుక్మిణి సత్యభామ సహిత మురళీకృష్ణ దేవాలయంలో ఏర్పాట్లు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్…

జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యలు

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతనలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి,డిప్యూటీ కమీషనర్ సురేష్ మరియు అన్ని విభాగాల జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యల…

మంబాపూర్ గ్రామంలో నిర్వహించిన అలీ అబ్బాస్ జాతరలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు

సాక్షిత ; * సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో నిర్వహించిన అలీ అబ్బాస్ జాతరలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్…

You cannot copy content of this page