మంబాపూర్ గ్రామంలో నిర్వహించిన అలీ అబ్బాస్ జాతరలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు

Spread the love

సాక్షిత ; * సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో నిర్వహించిన అలీ అబ్బాస్ జాతరలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు

Related Posts

You cannot copy content of this page