పార్టీ కండువా కప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తిరుపతయ్య… గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్దకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ మెంబర్ ఎల్కూర్ హైదర్ ఆలీ శేషంపల్లి నర్సింహులు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముదిరాజులు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు, దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ…
బస్వాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్, సోహైల్ బిఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్…
డ్రగ్స్ కేసులో FIR లో మరో ఇద్దరిని నిందితులగా చేర్చిన పోలీసులు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ A12 గా మీర్జా వహీద్ బేగ్ చేర్చిన పోలీసులు గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి…
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా ప్రొఫెసర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపికయ్యారు.. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖరారు చేస్తూ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు..
ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన శ్రీ మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారి సోదరులు శ్రీ కొండల్ రెడ్డి గారు విచ్చేసి కామారెడ్డి పట్టణ నియోజకవర్గం యొక్క…
కామారెడ్డి పట్టణంలో ని 32 వ వార్డుకు చెందిన కాకర్ల వారి సంఘ సభ్యులు, గోసంగి వారి సంఘ సభ్యులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ…
కడ్తాల్ ఆధునిక పోలీస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, ఐపీఎస్.,-ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్రంగారెడ్డి జిల్లా లోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో కడ్తాల్ మండలం లోని కడ్తాల్ లో…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ఒకప్పుడు మురికి కూపం…
సాక్షిత ; * సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో నిర్వహించిన అలీ అబ్బాస్ జాతరలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్…