ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే,, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

Spread the love

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముదిరాజులు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు,

దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ దోమకొండ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పున్న లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు, ఈ కార్యక్రమంలో దోమకొండ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు దోమకొండ పెద్దమ్మ ఆలయ కమిటీ కోశాధికారి కామిండ్ల నర్సింలు మరియు బోయిన్ సత్యం అబ్రమైన పెద్ద బాలయ్య అబ్రమైన రాజేందరూ బట్టి రాములు నాగారపు వెంకటి శివరాం మందిర్ అధ్యక్షులు అబ్రమైన రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page