నిజాంపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి…

ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్…. మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు…

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్… . సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 29 &…

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు దంపతులకు మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటరీ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..

ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే,, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముదిరాజులు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు, దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని కొనసాగించుట కొరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని కొనసాగించుట కొరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి వారి సమక్షంలో,మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి శంకర్‌పల్లి: మార్చ్ 23: ( సాక్షిత న్యూస్): చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి…

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు ప్రత్యేక అభినందనలు — ఖమ్మం ఆర్యవైశ్య సంఘ నాయకులు కొదుమూరి మధుసూదన్ రావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ పేద, మధ్యతరగతి ఆర్యవైశ్యుల సంక్షేమాభివృద్ది కొరకు…

మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయటంపై హర్షం వ్యక్తం

తెలంగాణ ప్రభుత్వం అన్ని కార్పొరేషన్ల తో పాటు మాదిగ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల రమేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ కార్పొరేషన్…

కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు…

పవన్ కాపులను ఇంకా మోసం చేస్తున్నాడు…కాపులను అంగదొక్కిన వ్యక్తి చంద్రబాబునాయుడు..జనసేన పార్టీని ఇప్పటికే పాతాళంలోకి తొక్కేసాడు.. ఏ కులాన్నయినా తొక్క గల సమర్థుడు చంద్రబాబు..కాపు భవనం కట్టలంటేకోర్ట్లో వేస్తారు..పట్టాల పంపిణీకార్యక్రమంలో పేదలకు భూములు పంపిణీ చేయకుండా అడ్డుకుంటారు..కోర్టులో వేసి రిజిస్ట్రేషన్ కానివ్వు…

You cannot copy content of this page