ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి

Spread the love

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్….


మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 9,10,8వ డివిజన్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు రజిత రవికాంత్, మేకల వెంకటేష్, కాసాని సుధాకర్ ముదిరాజ్, రవి కిరణ్,జ్యోతి నర్సింహా రెడ్డి, పైడి మాధవి , సుజాత, బాలాజీ నాయక్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకర్స్ & ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవి కంత్, చంద్రగిరి సతీష్, చందు ముదిరాజ్ , సండ్ర వెంకటేష్, ఎన్ఎంసి మహిళా అధ్యక్షురాలు అర్ఫిత ప్రకాష్, నాయకులు గోపాల్ కృష్ణ ముదిరాజ్, దశరథ్, అజయ్ చౌదరి, స్వామి,దివాకర్ రెడ్డి, గౌస్, దూసకాంటి వెంకటేష్, కుమార్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్, బైండ్ల నగేష్,మేకల మధుసూదన్, బొబ్బా శ్రీనివాస్, ఆవుల ఎల్లయ్య, స్టాలిన్ రెడ్డి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు కృష్ణ మంజరి, మహిళా నాయకులు కల్పనా, రోజా, రాణి, యువకులు మెహబూబ్, ప్రవీణ్, ఉమా శంకర్, సన్నీ మార్నింగ్ వాకర్, అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page