నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని కొనసాగించుట కొరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Spread the love

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని కొనసాగించుట కొరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి వారి సమక్షంలో,మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ,కార్పొరేటర్లు చిట్ల దివాకర్,ఇంద్రజిత్ రెడ్డి, ఊటుకూర్ సురేష్ రెడ్డి,రాజేశ్వరీ చౌదరీ, వెంగయ్య చౌదరీ, గంగెయ్యల శ్రీనివాస్ యాదవ్,ఆవుల ప్రసన్న జగదీష్ యాదవ్,ఆవుల జగదీష్ యాదవ్,కో ఆప్షన్ సభ్యురాలు వాణి స్టీఫెన్ పాల్,సీనియర్ నాయకులు,యువ నాయకులు,మహిళా నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ఇతర ముఖ్యులు తదితరులు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ కడియం శ్రీహరి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,టీపీసీసీ జెనరల్ సెక్రెటరీ నర్సారెడ్డి భూపతి రెడ్డి,నిజాంపేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇందిరా,ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో యువ నాయకులు కోలన్ అభిషేక్ రెడ్డి,మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,సీనియర్ నాయకులు తలారి సాయి ముదిరాజ్,మహేందర్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,సుబ్బారెడ్డి,నాగ మల్లేష్,సురేందర్,ఆయా డివిజన్ అధ్యక్షులు,అనుబంధ కమిటీల సభ్యులు,ముఖ్య నాయకులు,ఇతర ముఖ్యులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page