కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ డి బ్లాక్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * 53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి. హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం షాదీఖానా నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయాలని నేడు సింగపూర్…
మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తున్న మండల నాయకులు, ఎంపీపీ టీడీపీ నీ వదిలి బిఆర్ఎస్ పార్టీ లో చేరిన అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీ 14 వ వార్డు మెంబర్ మజ్జి.పద్మావతీ కండువా…
మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తున్న మండల నాయకులు, ఎంపీపీ ప్రతి గడపకు బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తున్న ఎంపీపీ జల్లిపల్లి బిఅర్ఎస్ కు ఓటు వేయండి అభివృద్ధికి సహకరించండి వగ్గెల పూజ, భానోతు పద్మావతి…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువులో విగ్నేశ్వరుల నిమజ్జనం కొరకు ఏర్పాట్లను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిమజ్జనం సాఫీగా కొనసాగేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన…
సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన నిర్వహించారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ…
విధ్యార్థుల రవాణా సౌకర్యం కొరకు ఆటో ఏర్పాటు చేసిన BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని మొల్లగూడెం గ్రామం నుండి కానుకుంట గ్రామం వరకు విధ్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా…
ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియచేయునది ఏమనగాతెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం నూతనంగా ప్రారంభించినటువంటి గృహలక్ష్మి పథకం కొరకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను మండల తహసీల్దార్ కార్యలయం లో గాని ,ఎమ్మెల్యే క్యాంప్…
తాండూర్ నియోజకవర్గం లో మాదిగల, SC వర్గీకరణ కొరకు హైదరాబాద్ లో జరుపబోయేవిశ్వరూప మహాసభను..విజయవంతం చేయుటకు సన్నాహక సధస్సు జరిగింది. సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : నియోజకవర్గం, తాండూర్ పట్టణం లో,సాయిపూర్ తులసి గార్డెన్ లో MRPS మరియు MSP…
స్కూల్ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కొరకు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
స్కూల్ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కొరకు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి సాక్షిత : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు, ఇందులో కూకట్…