జూబ్లీహిల్స్ : బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ మంత్రి హరీశ్రావు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన నరేశ్కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దగ్గర…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ,రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు…. మడకశిర తెలుగుదేశం జనసేన భాజాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం చందకచర్ల…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి. విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్ ఎలక్షన్ ఇంచార్జిగా పనిచేసిన…
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి…
అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేసిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద … సాక్షిత : నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న కల్యాణ లక్ష్మి చెక్కులకు నేడు మోక్షం…..*ఎమ్మెల్యే కేపీ.వివేకానంద చేతుల మీదుగా…
సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ అన్నారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన ఉద్యమానికి మద్దతు కోరుతూ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్…
యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘోర అవమానం.. తాము అందరూ పైన కూర్చొని భట్టి విక్రమార్కను కింద కుర్చోపెట్టి అవమానించిన రేవంత్ రెడ్డి..
దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో రెసిడెన్షియల్…