కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు…

Spread the love

పవన్ కాపులను ఇంకా మోసం చేస్తున్నాడు…కాపులను అంగదొక్కిన వ్యక్తి చంద్రబాబునాయుడు..జనసేన పార్టీని ఇప్పటికే పాతాళంలోకి తొక్కేసాడు..

ఏ కులాన్నయినా తొక్క గల సమర్థుడు చంద్రబాబు..కాపు భవనం కట్టలంటే
కోర్ట్లో వేస్తారు..పట్టాల పంపిణీ
కార్యక్రమంలో పేదలకు భూములు పంపిణీ చేయకుండా అడ్డుకుంటారు..కోర్టులో వేసి రిజిస్ట్రేషన్ కానివ్వు కుండా చేసింది తెలుగు దేశం పార్టీ కాదా అన్నారు..మీ మధ్య పేద బడుగు బలహీన వర్గాలు బతకాకూడదామీ సామాజిక వర్గమే రాజధానిలో ఉండాలా ఇంత దుర్మార్గమా..ఇలాంటి దుర్మార్గుడు పక్కన
వత్తాసు పలుకుతూ కాపులను మోసం చేస్తున్నారు పవన్..

కాపు సోదరులు ఎదుగుతున్న ఏరియా లోనే పని కట్టుకుని ఎందుకు పోటీ చేస్తున్నారు24 నుంచి 21 సీట్లకు యాచించే స్థితి కి పవన్ దిగజారాడు..నీ జనసేన పార్టీనీ
నీ జనసైనికులను నీవు
అమ్మేసుకున్నావు నీ ఇష్టంకాని కాపులుకు అన్ని విధాలా మద్దతుగా ఉన్న సీఎం జగన్ గురించి
దుష్ప్రచారం చేస్తే సహించేధి లేదు..వంగవీటి మోహన రంగా నుంచి,ముద్రగడ,నేడు జనసైనికులుపవన్ కుటుంబతోపాటు నమ్ముకున్న అందిరిని వదిలివేశాడు.. జనసేన పార్టీని వదిలేసాడు..

ఇలాంటి వ్వక్తి ఈ రాస్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడు..కులాలమధ్య చిచ్చు పెట్టె పత్రికలు వ్రాతలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ గా లీగల్
యాక్షన్ తీసుకుంటాము..కాపులు 70శాతం వైసీపీ వైపు చూస్తున్నారుపేద బడుగు బలహీన కాపు వర్గాలకు సీఎం జగన్ దేవుడులా మారారు..

మీరు ఎక్కిడికి వెళ్లినా ఎన్నించేసినా మీమొకాన ఉమ్మి వేస్తున్నారు కాపులు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page