నిజాంపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..

Spread the love

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి , మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి తో కలిసి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు *కూన శ్రీశైలం గౌడ్ * పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి మరో సారి మల్కాజ్ గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరేసి, సునీతమ్మ ను ఎంపీ గా గెలిపించాలని శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు.

Related Posts

You cannot copy content of this page