భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

Spread the love
A huge number of people joined the Congress party

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మా కాలనీ కి చెందిన వందల మంది కాలనీ వాసులు కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ లో జాయిన్ అవ్వడం జరిగింది.

కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి, దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, శివరాజ్ గౌడ్, CH.భాస్కర్, పాండుగౌడ్, కయిత నరసింహులు, సిద్దయ్య, జె.నరసింహులు, గిరి, యాదగిరి, సంగమేష్, అగ్రవాసు, బాలస్వామి, మహేష్, వాలి నాగేశ్వరరావు, దుర్గేష్, నవీన్ కుమార్, సతీష్, బుచ్చయ్య, కనకరావు, కె.పుష్పలత, శివలిలా, రమేశ్వరి, ప్రమీల, పుష్పలత, సబితా, నందిని, రేణుక, కృష్ణవేణి, బాలమని, సురేఖ, ద్రౌపతి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

A huge number of people joined the Congress party

Related Posts

You cannot copy content of this page