భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

A huge number of people joined the Congress party శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మా…

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు

వర్థన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పుంచుకుంటుందినాయకుడే ఒక సేవకుడి లాగా పని చేస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బిఆర్ఎస్, బిజెపి పార్టీ…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

25వ వార్డుకు చెందిన 200 మంది టిడిపి కార్యకర్తలు….. కార్మిక కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో చేరిక…. -టిడిపి కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి…. వైఎస్ఆర్సిపిలో ఆహ్వానించిన పార్టీ నాయకుడు కొడాలి చిన్ని…. పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను -జగన్‌కు ఓటేస్తే ఈ మంచి…

సోమిరెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చేరికలు”

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వరకవిపూడి గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 25 కుటుంబాలు” “ధాన్యం వ్యాపారుల దగ్గర ముడుపుల మింగి రైతుల ధాన్యానికి మద్దతు ధర రానివ్వకుండా…

కూనంనేని సమక్షంలో వంద కుటుంబాలు చేరికలు.

ప్రజల సమస్యలు, పార్టీ విస్తరణ లక్షయంగా కార్యకర్తలు పనిచేయాలి.*మతోన్మాద బీజీపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ.*సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ శ్రేణులు భాద్యతగా పనిచేయాలి.*కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.* సాక్షితభద్రాద్రి కొత్తగూడెం//సుజాతనగర్: మండల పరిధిలోని నాయకులగూడెం, మర్రితండా, సుజాతనగర్ తదితర గ్రామాల నుంచి…

జగద్గిరిగుట్ట కాంగ్రెస్ లోకి భారీ చేరికలు..

జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి కృష్ణా గౌడ్ , రషీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్…

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ నుండి సుమారు 1000 మండి బి‌ఆర్‌ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్వర్యంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హన్మంతరావు ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,కుత్బుల్లాపూర్…

MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు:

ఎల్లారెడ్డి నియోజకవర్గం: ఈరోజు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామ సొసైటీ వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి,విశ్వ భ్రమణ సంఘం ప్రెసిడెంట్ అవుసుల రాజమౌళి, గౌడ్ సంఘం ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ MLA మదన్ మోహన్…

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

బస్వాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్, సోహైల్ బిఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్…

శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా చేరికలు

శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా చేరికలు,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శేరిలింగంపల్లి అజ్బర్వర్,టూరిజాం శాఖ చైర్మన్ శ్రీ.పటేల్ రమేష్ రెడ్డి ,సోషల్ మీడియా చైర్మన్ .మన్నే సతీష్ ,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్…

You cannot copy content of this page