సోమిరెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చేరికలు”

Spread the love

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వరకవిపూడి గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 25 కుటుంబాలు”

“ధాన్యం వ్యాపారుల దగ్గర ముడుపుల మింగి రైతుల ధాన్యానికి మద్దతు ధర రానివ్వకుండా రైతులను నష్టపరిచిన రైతు ద్రోహి సోమిరెడ్డిని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్న సర్వేపల్లి రైతాంగం”

“నీరు చెట్టు, రైతు రథం పేరిట సోమిరెడ్డి అంతులేని అవినీతికి పాల్పడ్డాడు అంటూ చర్చించుకుంటున్న ప్రజలు”

“సోమిరెడ్డి ధాన్యం వ్యాపారుల దగ్గర 50 కోట్లు కొట్టేసి రైతులకు గిట్టుబాటు చేయకుండా తీవ్ర ద్రోహం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సర్వేపల్లి రైతులు”

“మంత్రి కాకాణి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కన్నా 30% అధికంగా అనిపించడంతో మంత్రి కాకాణి కి జై కొడుతున్న సర్వేపల్లి రైతాంగం”

“సోమిరెడ్డి శిబిరంలో వారే సోమిరెడ్డి కనీస డిపాజిట్ సాధించేందుకు కూడా దరిదాపుల్లో లేడని, భారీ మెజారిటీతో ఓటమి ఖాయమని బహిరంగంగా మాట్లాడుతున్న సొంత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు”

” జరగబోయే ఎన్నికలలో మంత్రి కాకాణి 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలవడం ఖాయం అంటున్న విశ్లేషకులు”

Related Posts

You cannot copy content of this page