శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా చేరికలు

Spread the love

శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా చేరికలు,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శేరిలింగంపల్లి అజ్బర్వర్,టూరిజాం శాఖ చైర్మన్ శ్రీ.పటేల్ రమేష్ రెడ్డి ,సోషల్ మీడియా చైర్మన్ .మన్నే సతీష్ ,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ..

శేరిలింగంపల్లి నియోజకవర్గ చందానగర్ డివిజన్ యువ నాయకులు .కట్టా శేఖర్ రెడ్డి సుమారు 300మంది యువతతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు..

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజ నాయకుడి వెంటా నడిచేందుకు నిర్ణయం తీసుకున్నామని,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలో ఎంపీ అభ్యర్థి .డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ అందించండం జరుగుతుందని అన్నారు,కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు..

కాంగ్రెస్ పార్టీలో చేరిన సిహెచ్ చంద్రశేఖర్,పవన్,విశాల్,యాదయ్య,దిలీప్,కిశోరె,సాయిరాం,సాత్విక్,తిరులోచన్,డేవిడ్,రాఘవ,సతీష్,నవీన్,యువరాజ్,గౌతమ్,హేమంత్,కమల్,భాను,అస్లాం,కిరణ్,సన్నీ,పాపారావు,బాలు,మల్లేష్,చింటూ,సోమయ్య,అనిల్,కార్తిక్,దేవసాయం,తిరుపతి,మధు,అమీర్,వీరబాబు,సుధాకర్,తరుణ్,బాలు మరియు యువకులు

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్డినెటర్ రఘునందన్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్ గారు జి.హెచ్.ఎం.సి లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి,జనరల్ సెక్రటరీ కృష్ణ ముదిరాజ్,నాయకులు మహిపల్ యాదవ్,సునీత ప్రభాకర్ రెడ్డి,మనెపల్లి సాంబశివరావు,డీసీసీ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి,జనరల్ సెక్రటరీ కోమరగొని సురేష్ గౌడ్,కావూరి ప్రసాద్,యాదయ్య గౌడ్,హరి కిషన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్యరాజన్,ఆశీల శివ కుమార్,విజేందర్ రెడ్డి,అమరెందర్ రెడ్డి,తిరుపతి,దినేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page