శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు మధులత, మరియు సీనియర్…

శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా చేరికలు

శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా చేరికలు,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శేరిలింగంపల్లి అజ్బర్వర్,టూరిజాం శాఖ చైర్మన్ శ్రీ.పటేల్ రమేష్ రెడ్డి ,సోషల్ మీడియా చైర్మన్ .మన్నే సతీష్ ,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్…

శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని అన్ని డివిజన్ ల నాయకులతో శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ సమావేశం నిర్వహించారు.. ఈనెల 6 వ తేదీన తుక్కుగుడలో నిర్వహించే జన జాతర సభ కు నియోజకవర్గం నుండి…

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

కాంగ్రేస్ పార్టీలో చేరిన కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ మహిళ నాయకురాలు..*కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ బాబా ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్,టీపీసీసీ లేబర్…

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం…

నరేంద్ర మోడీ ఘట్కేసర్ నుండి శేరిలింగంపల్లి వరకు నూతనంగా ప్రారంభించిన MMTS ట్రైన్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘట్కేసర్ నుండి శేరిలింగంపల్లి వరకు నూతనంగా వర్చువల్ గా ప్రారంభించిన MMTS ట్రైన్ ను సుచిత్ర స్టేషన్ వద్ద స్వాగతo పలికిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.…

ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభకు భారీగా తరలిన శేరిలింగంపల్లి డివిజన్ శ్రేణులు…రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో నల్లగొండ సభకు భారీగా తరిలిన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, బస్తీ కమిటీ మెంబర్లు, బస్తీ అధ్యక్షులు, బీఆర్ఎస్…

నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో “చలివేంద్రం” ను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ వారు కార్పొరేటర్ ని షాలువా కప్పి పూలబొకే ఇచ్చి సన్మానం…

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం.

రంగారెడ్డి జిల్లా మంత్రి .దుద్దిల శ్రీధర్ బాబు అదేశాలమేరకు నియోజకవర్గ అభివృద్ధికి పక్క ప్రణాళికలు సిద్ధం చేయండి.. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీమతి.స్నేహ శబరిష్ ని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్…
Whatsapp Image 2024 01 31 At 12.36.01 Pm

నూతనంగా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న స్నేహ శబరీష్

నూతనంగా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న స్నేహ శబరీష్ ని మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు తీసుకునేందుకు శుభాకాంక్షలు తెలిపిన రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .అనంతరం రామచంద్రపురం డివిజన్ అభివృద్ధికై చేర్చించడం జరిగింది. అలాగే ఆర్సిపురంలో…

You cannot copy content of this page