నరేంద్ర మోడీ ఘట్కేసర్ నుండి శేరిలింగంపల్లి వరకు నూతనంగా ప్రారంభించిన MMTS ట్రైన్

Spread the love

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘట్కేసర్ నుండి శేరిలింగంపల్లి వరకు నూతనంగా వర్చువల్ గా ప్రారంభించిన MMTS ట్రైన్ ను సుచిత్ర స్టేషన్ వద్ద స్వాగతo పలికిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లారెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు విగ్నేష్,గిరివర్ధన్ రెడ్డి, బక్క శంకర్ రెడ్డి,రాజిరెడ్డి,బావి గడ్డ రవి, నటరాజ్ గౌడ్,శ్యామ్,చండి శ్రీనివాస్,డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, రాజేశ్వర్ చారీ, లక్ష్మణ్,జనార్దన్ రెడ్డి,శ్రీధర్ వర్మ,ఎశ్వంత్, పాపయ్య, సతీష్,ఎన్.కృష్ణ,వీరా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్,మానస్,వర్మ, మహేష్, సాయి రామ్ రెడ్డి,మణికంఠ,ఈశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page