రేపటి నుంచి మే 10 వరకు కేసీఆర్‌ బస్సుయాత్ర..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర రేపు (బుధవారం) 24వ తేదీన ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ…

2024 జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు… మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిన్న తొలి దశ పోలింగ్ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇవాళ (ఏప్రిల్ 19) ప్రారంభం అయ్యాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ,…

24 వరకు సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.

ఉదయం మహబూబ్‌నగర్‌లోని వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్‌. సాయంత్రం మహబూబాబాద్‌ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్‌.

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్‌ నేతలకు…

ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈ నెల 18న లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్…

సోమిరెడ్డి చివరి వరకు పోటీలో నిలబడతాడా..”

“పొదలకూరు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం” “సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, భోగసముద్రం, చెన్నారెడ్డిపల్లి, నావూరు, నావూరు పల్లి గ్రామాలలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి” “గ్రామాలలో పర్యటించిన మంత్రి కాకాణికి అడుగడుగున బ్రహ్మరథం పట్టిన…

ఏప్రిల్ 4 నుండి 8 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

ఏప్రిల్ 4న అలిపిరిలో మెట్లోత్సవం పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఏప్రిల్ 4వ తేదీ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు,…

శ్రీనివాస్ నగర్ బస్తి కమ్యూనిటీ హాల్ ను ఖాళీ చేసేంత వరకు కదిలేది లేదు.

సాక్షిత : సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. గత 2 నెలల నుండి జగతగిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్ లో కమ్యూనిటీ హాల్ ను స్థానిక అప్పటి అధ్యక్షుడు నర్సింగ్ ఇతరులకు కిరాయి ఇచ్చాడని వెంటనే ఖాళీ చెయ్యండని చెపితే…

ధర్మపురి శ్రీ లక్ష‍్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష‍్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.

ఓటరుగా నమోదు చేసుకొనుటకు నేటి వరకు మాత్రమే గడువు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ త్వరలో జరుగబోవు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఓటర్ల జాబితా యందు ఓటరుగా నమోదు చేసుకొనుటకు నేటి (గురువారం) వరకు మాత్రమే గడువు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి.…

You cannot copy content of this page