ప్రధాని మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరోచోట సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు వెల్లడిచారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర
ఈటానగర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్ నుంచి వర్చు వల్గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈశాన్య…
పీఎం మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ఇవాళ మొట్ట మొదటి అండర్ వాటర్ టన్నెల్ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు…
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘట్కేసర్ నుండి శేరిలింగంపల్లి వరకు నూతనంగా వర్చువల్ గా ప్రారంభించిన MMTS ట్రైన్ ను సుచిత్ర స్టేషన్ వద్ద స్వాగతo పలికిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.…
సంగం డైరీ లో నూతన ఉత్పత్తులు పసుపు పొడి- 50gm , గుంటూరు స్పైసీ చిల్లీ పౌడర్ – 50gm ,100gm సాంబార్ పౌడర్- 8gm ,50gm , గరం మసాలా పొడి- 8gm, 50gm మరియు చికెన్ మసాలా-8gm పోలీ…
అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…
కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కోరా లేదా: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ దద్దరి ల్లింది. అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది.…
వైసీపీ తనపై చేస్తున్న దుష్ప్రచారాపై ఎస్పీకి పిర్యాదు ఇవ్వటానికి వచ్చిన నరేంద్ర. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాం అన్నట్లు నరేంద్రపై తప్పుడు ప్రచారం. ఈ ప్రచారాన్ని ఖండించిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు… ఈ సందర్భంగా ధూళిపాళ్ల…
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న మెదక్ జిల్లా తూప్రాన్కు రానున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్గౌడ్లు తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.…