Whatsapp Image 2024 01 22 At 1.21.23 Pm

గుంటూరు ఎస్పీకి ధూళిపాళ్ల నరేంద్ర పిర్యాదు.

వైసీపీ తనపై చేస్తున్న దుష్ప్రచారాపై ఎస్పీకి పిర్యాదు ఇవ్వటానికి వచ్చిన నరేంద్ర. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాం అన్నట్లు నరేంద్రపై తప్పుడు ప్రచారం. ఈ ప్రచారాన్ని ఖండించిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు… ఈ సందర్భంగా ధూళిపాళ్ల…
Whatsapp Image 2023 11 21 At 1.19.29 Pm

శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న మెదక్‌ జిల్లా తూప్రాన్‌

శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు రానున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, పార్లమెంట్‌ కన్వీనర్‌ రామ్మోహన్‌గౌడ్‌లు తెలిపారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని 7 శాసనసభ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.…

క్రీడాకారుల ప్రతి ప్రదర్శన దేశ ప్రజలు గర్వపడేలా ఉంది: ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు చిరస్మరణీయ విజయం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని…

కానిస్టేబుల్ నరేంద్ర మృతి

కానిస్టేబుల్ నరేంద్ర మృతి నూజివీడు: హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తుండగా ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నరేంద్ర మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

నరేంద్ర మోదీ కి పాలాభిషేకం చేసిన మహిళలు ,బిజెపి శ్రేణులు

రక్షా బంధన్ కానుకగా గ్యాస్ ధర తగ్గించిన మోదీ కి ధన్యవాదాలు తెలిపారు.. బుధవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ వైయస్సార్ చౌక్ దగ్గర జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టి కృష్ణవేణి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిలిండర్…

ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

మణిపూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సంబంధిత దోషులను కఠినంగా శిక్షించాలని స్టేట్ సెక్రటరీ యూత్ పోర్ట్. ఏపీ. టి కృష్ణమూర్తి రెడ్డి. డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ లో ఇద్దరు దళిత మహిళలను నగ్నంగా…

ఒకేరోజు ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ఉత్తర ప్రదేశ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభమైన అన్ని రూట్లలో ఈ రైళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వే మరో 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభించేందుకు…

గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర, దాసరి రాజా మాస్టర్, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు… టీడీపీ ధూళిపాళ్ల నరేంద్ర పీసీ… గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర, దాసరి రాజా మాస్టర్, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ధూళిపాళ్ల కామెంట్స్… ఎన్నికల ముందు ప్రజలను ముద్దులతో ముంచెత్తిన ముఖ్యమంత్రి ఎన్నికల తరువాత…

సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం:వేగేశన నరేంద్ర వర్మ

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 17వ వర్థంతి సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని చీలు రోడ్డు వద్ద గల ఆ మహనీయుని విగ్రహం వద్ద జరిగిన నివాళి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారి విగ్రహానికి…

చిరస్మరణీయుడు బాబు జగ్జీవన్ రామ్ :వేగేశన నరేంద్ర వర్మ

బాపట్ల జిల్లా చిరస్మరణీయుడు బాబు జగ్జీవన్ రామ్ :వేగేశన నరేంద్ర వర్మ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వ జయంతి సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆ…

You cannot copy content of this page