కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ స్వంత గూటికి చేరిన రమేష్

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన రమేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేరగా తిరిగి స్వంత గూటికి బీఆర్ఎస్ పార్టీలోకి రాగ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ…

దేశ ప్రజలు మోడీ నుండి విముక్తి కోరుకుంటున్నారు

ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ…

ఒక్కసారి సీఎం రోడ్ నుండి….

చందర్లపాడు రోడ్డు నుండి… రామన్నపేట రోడ్డు నుండి… ప్రయాణం చేసి చూడండి…. తెలుగుదేశం పాలనలో… డివైడర్లు -సెంట్రల్ లైటింగ్ – పెద్ద రోడ్లు – ఉన్నాయా ???… మా 5 ఏళ్ళ పాలనలో ఏం చూసామో చూడండి … నందిగామలో…. మార్పు…

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా MLA డాక్టర్ మొండితోక జగన్…

బీహార్ నుండి అక్రమంగా తరలించిన 2.5 కోట్ల విలువ చేసే నిషేధిత సిగరేట్లను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

విశ్వసనీయ సమాచారం మేరకు SOT రాజేంద్రనగర్ బృందం ఒక కంటైనర్ వాహనం RJ 11 GB 7568, పాట్నా, బీహార్ రాష్ట్రం నుండి హైదరాబాద్ వచ్చి RGIA పీఎస్ పరిధిలోని శ్రీధర్ ఐషర్ పార్కింగ్ ఏరియా వద్ద పార్క్ చేసివుండగ తనిఖీ…

కేసులో నుండి ఒకరిని తప్పించబోయి 15 మంది బలి

ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేతోపాటు ఇద్దరు సీఐలు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19…

ఈ నెల 13 నుండి కేసీఆర్ బస్సు యాత్ర

ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచనలో కేసీఆర్. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని యోచనలో గులాబీ బాస్ కేసీఆర్.

ఏప్రిల్ 4 నుండి 8 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

ఏప్రిల్ 4న అలిపిరిలో మెట్లోత్సవం పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఏప్రిల్ 4వ తేదీ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు,…

సంకేపల్లీ గ్రామంలో బీజేపీలో వివిధ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో సంకెపల్లి మాజీ సర్పంచ్ దేవుని శ్రీనివాస్ రెడ్డి , మాజీ సర్పంచ్ ఉప్పరి భద్రయ్య , contested సర్పంచ్ ఉప్పరి సురేష్, మాజీ ఉపసర్పంచ్ లు, కావలి వెంకటేష్, పత్తి సాయిలు, సత్యనారాయణ రెడ్డి, ఉప్పరి చిన్నరఘు, మరియు…

భారీ బైకు ర్యాలీతో అగలి నుండి చందకచర్లకు విచ్చేసిన ఆగలి మాజీ జెడ్పిటిసి రామకృష్ణ యాదవ్

అగలి మాజీ జెడ్పిటిసి రామకృష్ణ యాదవ్, మరియు అయన అనుచరులు 500 మంది అగలి నుండి వచ్చిన తెలుగుదేశం జనసేన భాజాభా కార్యకర్తలకు పసుపు కండవాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, మాజీ…

You cannot copy content of this page