శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం.

Spread the love

రంగారెడ్డి జిల్లా మంత్రి .దుద్దిల శ్రీధర్ బాబు అదేశాలమేరకు నియోజకవర్గ అభివృద్ధికి పక్క ప్రణాళికలు సిద్ధం చేయండి..

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీమతి.స్నేహ శబరిష్ ని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

జోనల్ కమిషనర్ కార్యాలయం.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుందని,నిధుల మంజూరు ఇంచార్జ్ మంత్రి ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీమతి.స్నేహ శబరిష్ ని కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి,వినతిపత్రాన్ని అందించారు అనంతరం నియోజకవర్గ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు..

Related Posts

You cannot copy content of this page