శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన శ్రీమతి స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్ ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , హమీద్ పటేల్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో…
శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం…
మియపూర్ డివిజన్ బూత్ కమిటీ సభ్యుల సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలి.. వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ ఎమ్మెల్యే.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియపూర్ డివిజన్ మియపూర్…
*శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జభవాని అమ్మవారి ఆలయం నుండి యాదాద్రి శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అరేకపూడి గాంధీ విజయం సాధించినందుకు సైకిల్ యాత్రను చేపట్టిన వి…
శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించిన శుభసందర్బంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ని వివేకానంద నగర్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి హర్షం వ్యక్తం చేస్తూ ,శాలవతో సత్కరిస్తూ అభినందనలు…
శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటా,నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజానీకానికి అందేలా కృషి చేస్తాం..వి.జగదీశ్వర్ గౌడ్..శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి..కాంగ్రెస్ పార్టీ మరియు నా మీద నమ్మకం ఉంచి ఒక్క నెలలోనే నాతో నడిచి ఒక లక్ష తొమిది వేల తొమిది వందల ముప్పై…
పూలమాలలతో ఎమ్మెల్యేకు సన్మానం ఆలయాల్లో ప్రత్యేక పూజలు శేరిలింగంపల్లి లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుగనకు రాత్రింబవళ్లు కృషిచేసిన పార్టీ కార్యకర్తలు, ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు.. రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లో జరిగిన గ్యార్వి షరీఫ్ ముబారక్ ఉత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిన కూరగాయల షాపులు
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిన కూరగాయల షాపులు. విషయం తెలియగానే హుటాహుటిన సంఘంటన స్థలానికి వెళ్లి పరిశీలించి, బాధితులను పరామర్శించి , బాధితులకు ధైర్యం చెప్పి, పూర్తి భరోసా ను కల్పించిన ప్రభుత్వ…
ప్రజల పిర్యాదుతో కొద్దీ రోజుల క్రితం MRO మరియు ఇప్పుడు MRO కార్యాలయ సిబ్బంది 6 గురి ఆకస్మిక బదిలీ గత 4 – 5 సంవత్సరాలుగా మండల కార్యాలయ అధికారులు మరియు అధికార పార్టీ నాయకుల కలయికలో యధేచ్ఛగ భూ…