MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు:

Spread the love

ఎల్లారెడ్డి నియోజకవర్గం: ఈరోజు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామ సొసైటీ వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి,విశ్వ భ్రమణ సంఘం ప్రెసిడెంట్ అవుసుల రాజమౌళి, గౌడ్ సంఘం ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page