జగద్గిరిగుట్ట కాంగ్రెస్ లోకి భారీ చేరికలు..

Spread the love

జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి కృష్ణా గౌడ్ , రషీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.

వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ , కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి , కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి తదితర నేతలు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపులో భాగస్వామ్యం అయ్యేందుకు పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page